Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
సడలింపు పొడిగింపు
రాష్ట్రంలో లాక్డౌన్ మరో10 రోజులు పొడిగింపు
ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు
7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్డౌన్ అమలు
9 ఉమ్మడి జిల్లాల్లో...
బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..
కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు
274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి ప్రవేశించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 10న నైరుతి రాష్ట్రాన్ని తాకుతుంది. కానీ ఈ ఏడాది ఐదు రోజుల ముందుగానే నైరుతి...
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. ఒయు క్యాంపస్, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్, కావాడిగూడ, భోలక్ పూర్, హకీంపేట,...
సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ భేష్
సుస్థిరాభివృద్ధిలో ఆరవ స్థానం, స్వఛ్చ విద్యుత్లో నెంబర్వన్
మెరుగైన పనితీరు కనబరిచిన తెలంగాణ
ఎస్డిజి సూచిలో 69 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచిన రాష్ట్రం
భారత్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై నీతి ఆయోగ్ నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో...
తొలకరి పులకిరింపు
మత్తడి దుంకిన ఖమ్మం ప్రకాశ్నగర్ చెక్ డ్యామ్
నల్లగొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
మరో మూడురోజులు వర్షాలు : వాతావరణశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్:...
నిలకడగా కొవిడ్ కేసులు
దేశంలో తాజాగా 1.34 లక్షలు, 2,887 మంది మృతి
17 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు
92.79% పెరిగిన రికవరీ రేటు
ఢిల్లీలో 576కు పడిపోయిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ నిలకడగా కొనసాగుతోంది. పలు...
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న కురిసిన వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంపై 1500 మీటర్ల ఎత్తు వరకు గాలుల విచ్ఛిన్నత...
యుఎఇ గోల్డెన్ వీసాకు భారత విద్యార్థిని ఎంపిక
దుబాయ్: ప్రముఖులకు మాత్రమే లభించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ) గోల్డెన్ వీసాకు ఓ భారతీయ విద్యార్థిని ఎంపికయ్యారు. కేరళకు చెందిన తస్నీమ్ అస్లామ్కు ఆ గౌరవం దక్కింది. ఉన్నత విద్యలో ఆమె కనబరిచిన...
కొవిడ్ అనాథ బాలలు
మూడు నాలుగు కోట్ల మంది అనాథ వీధి బాలలున్న చోట వారికి మరి కొన్ని వేల మంది కలిస్తే కొంపలు మునిగేదేముంది, పలక, బలపం పట్టుకోవలసిన వయసులో పని పిల్లలుగా, బాల కార్మికులుగా,...
లక్షద్వీప్ వేదన
సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా...
రెండు సందర్భాలు
కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
భీకరంగానే దూసుకువస్తోన్న యాస్
బెంగాల్ వైపు అలర్ట్ ..యుద్ధ నౌకలు సిద్ధం
26 నాటికి తీరం దాటే అవకాశం
పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు ?
కోల్కతా : యాస్ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో బంగాళాఖాతం తీరం వెంబడి...
సహోద్యోగి భార్యపై అత్యాచారం….
ముంబయి: హెడ్ మసాజ్ పేరుతో వాయు సేన సహోద్యోగి భార్యపై అత్యాచారం చేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వాయుసేన ఉద్యోగి విధుల నిమిత్తం ముంబయి నుంచి...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
అటువైపు మరో తుపాన్
26న బెంగాల్కు యాస్
న్యూఢిల్లీ : మరో తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రానికి ‘యాస్’ తుపాన్ పశ్చిమ బెంగాల్ ఒడిషా తీరాలను తాకుతుంది. ఈ విషయాన్ని భారత వాతావరణ...