Monday, May 20, 2024
Home Search

కేరళ - search results

If you're not happy with the results, please do another search
Kitex Group Chairman Sabu praised Telangana govt

తెలంగాణలో పరిశ్రమలకు ఊతం

  కెటిఆర్ వ్యవహార శైలి భేష్ కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబూ కితాబు కేరళ సర్కారుకు ఘాటైన చురకలు కొచ్చి : కేరళలో పరిశ్రమల విభాగం బావిలో కప్ప స్థితిలో ఉందని కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్...

మళ్లీ వెయ్యిదాటిన కరోనా మరణాలు

42,766 పాజిటివ్‌లు 37 కోట్లు మార్కును దాటిన టీకా డోసుల పంపిణీ 97.20 శాతానికి పెరిగిన రికవరీ రేటు న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కేసులు, మరణాలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా...
Doyen of Ayurveda PK Warrier is no more

కొట్టక్కల్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పికె వారియర్ కన్నుమూత

మలప్పురం(కేరళ): ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కెఎఎస్) మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పికె వారియర్ శనివారం తన 100వ ఏట కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం ఆయన తన స్వగృహంలో కన్నుమూసినట్లు ఆయర...
Green India Challenge Program at IITA

ఐఐటిఎలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

    మన తెలంగాణ/హైదరాబాద్ :గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది. శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో...
India report 42625 new Covid cases in 24 hrs

9 రాష్ట్రాలలో పెరుగుతున్న కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన న్యూఢిల్లీ: కొవిడ్-19 కేసులు పెరుగుతున్న దేశంలోని తొమ్మిది రాష్ట్రాలలో వైరస్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, వైద్య సదుపాయాలను పెంచడంతోపాటు సమర్ధవంతమైన చికిత్సా విధానాన్ని అమలు చేయడం తదితర చర్యలను...
Jackpot of Rs 40 crore in UAE for an Indian and 9 friends

ఓ భారతీయుడు, 9మంది స్నేహితులకు యుఎఇలో రూ.40 కోట్ల జాక్‌పాట్

  దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో ఓ భారతీయుడు, ఆయన 9మంది స్నేహితులకు రూ.40కోట్ల (2 కోట్ల దిర్హామ్‌ల) విలువైన జాక్‌పాట్ తగిలింది. కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్(37)తోపాటు అతని 9మంది స్నేహితులు శనివారం...

చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర

న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్‌కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...
‘DeltaPlus’ virus spreading day by day

11 రాష్ట్రాలు.. 48 కేసులు

రోజురోజుకు విస్తరిస్తున్న ‘డెల్టాప్లస్’ వైరస్ మహారాష్ట్రలో అత్యధికంగా 20 కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో దశ ఉధృతి తగ్గుముఖం పడుతున్న వేళ ‘డెల్టాప్లస్’ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు ఈ కొత్త...
Saranga Dariya song released from Love Story

బాలీవుడ్‌లోకి సాయిపల్లవి

సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేచురల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ...
Delta Plus cases in India 22

దేశంలో డెల్టా ప్లస్ కేసులు 22

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళల్లో.. ఆసక్తికర వేరియంట్‌గా వర్ణించిన కేంద్రం అమెరికా, బ్రిటన్‌సహా 9 దేశాలకు పాకిన వైరస్ బ్రిటన్‌లో థర్డ్ వేవ్‌కు కారకంగా గుర్తింపు న్యూఢిల్లీ: దేశంలో థర్డ్ వేవ్ అంచనాలకు ప్రధాన కారకంగా భావిస్తున్న డెల్టా...
Rahul Gandhi turns 51 decides not to celebrate birthday

రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వేడుకలకు దూరంగా రాహుల్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
Sai Pallavi ready to go to Bollywood

బాలీవుడ్‌లోకి సాయిపల్లవి

  సాయి పల్లవి టాలెంట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేచురల్ బ్యూటీ నటనకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీ పాదం కదిపితే ఆ లెక్కే...

మహిళా అర్చకులు!

  మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా...

సంపాదకీయం: లక్షద్వీప వాసుల నిరసన

మూతులకు ముసుగులు బిగించుకొని, ఛాతీలకు ప్లకార్డులు ఆనించుకొని సోమవారం నాడు లక్షద్వీప్ వాసులు నిర్వహించిన సామూహిక నిరసన ప్రదర్శనలు దిక్కులను పిక్కటిల్ల జేశాయి. చిరకాలంగా, హాయిగా నిర్మల సరస్సులా సాగుతున్న తమ ప్రశాంత...
SC closed criminal case against Italian marines

ఇటలీ నావికులపై కేసులు మూత

న్యూఢిల్లీ: ఇటలీ మెరైన్‌లపై ఇండియాలో క్రిమినల్ కేసులను సుప్రీంకోర్టు మూసివేసింది. 2012లో ఇద్దరు భారతీయ మత్సకారులను కాల్చిచంపినందుకు ఈ నావికులపై కేసులు పెట్టారు. కేరళ తీరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్రసంచలనానికి దారితీసింది....
SC orders to close Italian Marines case

ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
Is Rahul's leadership questionable?

రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?

విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
CM KCR Review Meeting on Heavy Rains

సడలింపు పొడిగింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో10 రోజులు పొడిగింపు ఉ.6 నుంచి సా.5గం. వరకు కార్యకలాపాలు ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు 7 నియోజకవర్గాల్లో యథాతథంగా కఠినంగా లాక్‌డౌన్ అమలు 9 ఉమ్మడి జిల్లాల్లో...
Under leadership of Yogi BJP will get 50 seats

బిజెపి ఓటమికి రైతుల ప్రతిజ్ఞ

  మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మే 26వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తి అయ్యింది. ఇంత సుదీర్ఘ కాలం ఆందోళన కొనసాగించడం...
30k Children orphaned by Covid 19 in India

కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..

కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు 274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...

Latest News