Home Search
మావోయిస్టులు - search results
If you're not happy with the results, please do another search
మావోల వారోత్సవాలపై ‘డ్రోన్ల’తో నిఘా
ఆగస్టు 3 వరకు సరిహద్దులో తనిఖీలు
హైదరాబాద్: ఆంద్రా ఒడిశా సరిహద్దులో ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో పోలీసు బలగాలు తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం...
ఛత్తీస్గఢ్లో ఏడుగురు గ్రామస్తుల అదృశ్యం
నక్సల్స్ కిడ్నాప్ చేసినట్లు పోలీసుల అనుమానం
రాయపూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఏడుగురు వ్యక్తుల ఆచూకీ గత రెండు రోజులుగా తెలియడం లేదని, వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారని...
మావోయిస్టు నేత రంజిత్ లొంగుబాటు
ఆశయాలకు అవమానం
డిజిపి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు నేత రంజిత్
రూ. 4లక్షల అర్థిక సాయం అందజేసిన డిజిపి
కీలక ఘటనలలో పాల్గొన్న రంజిత్
తల్లిదండ్రులతో పాటు పార్టీకి సేవ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ...
మావోయిస్టు పార్టీలో పదోన్నతులు
పార్టీలో మార్పుచేర్పులపై ఇంటెలిజెన్స్ ఆరా..!
హరిభూషణ్ స్థానంలో సీనియర్లకు అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా సోకి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత హరిభూషణ్ మృతి చెందడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మావోయిస్టు పార్టీ...
మావోయిస్టుల కుటుంబాలను కలిసిన పోలీసులు
లొంగిపోవాలని చెప్పిన డిసిపి రక్షిత
మనతెలంగాణ, హైదరాబాద్ : అండర్ గ్రౌండ్లో ఉన్న ఇద్దరు మావోయిస్టుల కుటుంబ సభ్యులను రాచకొండ పోలీసులు శనివారం కలిశారు. మావోయిస్టుల్లో ఉన్న వారిని వెంటనే లొంగిపోవాల్సిందిగా కోరాలని చెప్పారు....
హరిభూషన్, సారక్కలు మృతి చెందారు: మావోయిస్టు పార్టీ
కీలక నేతల మృతిని ధృవీకరించిన మావోయిస్టు పార్టీ
మనతెలంగాణ/హైదరాబాద్: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సారక్క (భారతక్క)లు కరోనా బారిన పడి మృతి చెందినట్లు భారత కమ్యూనిస్టు...
హరిభూషణ్ మృతిని ధృవీకరించిన మావోలు
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ మృతిని మావోయిస్టులు ధృవీకరించారు. సారక్క అలియాస్ భారతక్క కూడా చనిపోయినట్టు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడదలైంది. ఈ నెల 21న...
విశాఖ జిల్లాలో భారీ ఎన్కౌంటర్..
విశాఖలో భారీ ఎన్కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు హతం
మృతుల్లో తెలంగాణ మావోయిస్టు నేత సందె గంగయ్య
ఇద్దరు మహిళా మావోలు మృతి
అగ్రనేతల కోసం గ్రేహౌండ్స్ దళాల వేట
హెలికాఫ్టర్ సాయంతో గాలింపు చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని విశాఖ జిల్లా...
ఈటలకు మావోల లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీకి,ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తానని బిజెపి తీర్థం పుచ్చుకున్నాడని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి...
గిరిజనులపై పోలీసుల కాల్పులు…. ముగ్గురు మృతి
బీజాపూర్: పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక గిరిజనులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఇద్దరు మావోలు మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దానోరా ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు...
కరోనాతో 10 మందికి పైగా నక్సల్స్ మృతి
దంతెవాడ: దేశంలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి పదిమందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని...
మావోల దళంలో కరోనా కలకలం
కొరియర్ వ్యవస్థపై పోలీసు నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు దళంలోని కొందరు కీలక సభ్యులకు కరోనా సోకిందని, అత్యంత రహస్యంగా వారు వైద్యచికిత్స పొందుతున్నారన్న సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు...
పంచాయతీ కార్యదర్శిని కర్రలతో కొట్టి చంపిన మావోలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శిని మావోయిస్టులు కర్రలతో కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హరక్ చౌదరి అనే వ్యక్తి ఓర్చా బ్లాక్లోని పోచావాడ గ్రామ...
దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు....
ఐదు వాహనాలకు నిప్పంటించిన మావోలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నెమేడ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఆదివారం విధ్వంసం సృష్టించారు. మింగాచెల్ దగ్గర నిర్మాణ పనుల్లో ఉన్న ఐదు వాహనాలను మావోయిస్టులు తగలబెట్టారు. కూలీలతో పాటు కాంట్రాక్టర్లలను...
మావోయిస్టుల నుంచి రాకేశ్వర్కు విముక్తి
గురువారం సా.5గం.కు టెర్రం అడవుల్లో వందలాది మంది పల్లెప్రజల సమక్షంలో వదిలిపెట్టిన మావోయిస్టులు
మధ్యవర్తులతో పాటు బసగూడ పోలీస్స్టేషన్కు చేరుకున్న జవాన్ రాకేశ్వర్ సింగ్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రాకేశ్ భార్య మీనూ, కుటుంబసభ్యులు
మన తెలంగాణ/హైదరాబాద్:...
‘మావోల’ చెరలో రాకేశ్ సురక్షితం
ఫోటోలు విడుదల చేసిన మావోయిస్టులు
హైదరాబాద్: మావోయిస్టుల చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ సురక్షితంగా ఉన్నాడని బుధవారం నాడు ఒక ఫొటోను విడుదల చేశారు. లేఖ విడుదల చేసిన అనంతరం మావోయిస్టులు రాకేశ్వర్...
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాంబు కలకలం….
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం మర్రిమడ్ల అటవీ శివారులో టిఫిన్ బాక్స్ బాంబు కలకలం సృష్టించింది. దీంతో బాంబు డిస్పోజల్ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మావోయిస్టులు,...