Home Search
మావోయిస్టులు - search results
If you're not happy with the results, please do another search
మావోయిస్టుల ‘యు’ వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
మావోయిస్టుల ‘యు’వ్యూహం.. 22మంది జవాన్లు మృతి
అగ్రనేత హిడ్మా, సుజాతలపై పుకార్లు నమ్మి రంగంలోకి దిగిన భద్రతా బలగాలు
విరుచుకుపడ్డ 400మంది నక్సల్స్
మృతదేహాలపైనా నిర్దాక్షిణ్యం, ఓ జవాను చేయి నరికివేత
సమయానికి చికిత్స అందక డీహైడ్రేషన్తో...
చత్తీస్గఢ్లో భీకరపోరు
మావోయిస్టుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, 12 మంది పోలీసులకు గాయాలు
మనతెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెర్రం పోలీస్స్టేషన్ పరిధిలోని జొన్నగూడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో...
ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్ఐఎ సోదాలు
64 మందిపై ఉపా కేసు నమోదు
ఆరుగురు అరెస్ట్...నలుగురికి నోటీసులు
రూ.10లక్షల నగదు, విప్లవసాహిత్యం స్వాధీనం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లోని 64 మంది పౌరహక్కులు, ప్రజా...
భారీ ఎన్కౌంటర్: ఐదుగురు మావోలు హతం
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లిలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో...
మావోల ఘాతుకం… ముగ్గురు జవాన్లు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చడంతో ముగ్గురు జవాన్లు అమరువ్వగా మరో పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కడేనార్-మందోడా...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు జరిగిన స్థలంలో పోలీసులు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు....
మావోయిస్టు ఏరియా కమాండర్ హతం
రాంచీ: మావోయిస్టు ఏరియా కమాండర్ హతమైన సంఘటన జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లాలోని లోధ్మాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... లోధ్మాల్ మావోలు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు...
సుక్మా జిల్లా సరిహద్దులో నక్సల్స్ విధ్వంసం
కాంట్రాక్టర్ను హతమార్చి, వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
మనతెలంగాణ/ కొత్తగూడెం : అభివృద్ధి పనులను అడ్డుకోవడమే లక్ష్యంగా మావోయిస్టులు, చత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలో రెచ్చిపోయి విధ్వంసానికి దిగారు. రెండు రాష్ట్రాల్లోని రోడ్డు తదితర నిర్మాణ...
మావోల పోస్టర్ల కలకలం
మనతెలంగాణ/హైదరాబాద్: కాగజ్నగర్లో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సౄష్టించాయి. భూ సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తు మావోయిస్టులు పోస్టర్లను విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని...
ఉద్యమంలో విసిగి.. ఊరి బాట
లొంగుబాటలో 10 మంది మహిళలు
ఎవొబిలో పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన దంతెవాడలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలోని వివిధ విభాగాలకు...
దంతేవాడ గుట్టపై నకల్స్ డంప్
దంతేవాడ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మందుగుండు సామాగ్రి నిల్వలను భద్రతా బలగాలు కనుగొన్నాయి. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న దంతేవాడ జిల్లాలోని అడవులలో ఓ కొండపై ఈ పేలుడు పదార్థాల డంప్ను ఛేదించినట్లు పోలీసు...
టీఆర్ఎస్ నేత హత్య కేసులో మావోయిస్టు అరెస్టు..
ములుగు: అధికార పార్టీ టీఆర్ఎస్ నేత భీమేశ్వర్ రావు(48) హత్య కేసులో మావోయిస్టు లక్ష్మణ్ ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 11వ తేదీన ములుగు జిల్లాలో వెంటకటాపురం మండలం...
పోలీసుల కూబింగ్ ఆపాలంటూ మావోల లేఖలు..
మనతెలంగాణ/హైదరాబాద్ః ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం షాపల్లి గ్రామంలో మావోయిస్టుల పేరిట వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం...
అరణ్యంలో తుపాకి చప్పుళ్ళు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతాలు తూపాకి చప్పుళ్ళుతో దద్దరిల్లిపోతున్నాయి. వరుస సంఘటనలతో ఏజెన్సీ ప్రజలు వనికిపోతున్నారు. 20 రోజుల వ్యవధిలోనే చర్ల మండలంలో రెండు...
ఆసిఫాబాద్ అడవుల్లో తుపాకుల మోత
మంచిర్యాల: గత కొన్ని రోజులుగా కొమ్రుంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం, ఈజ్ గామ్ పోలీసు స్టేషన్ పరిధిలోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోలు...
భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల హతం
భువనేశ్వర్: ఒడిషాలోని కలహండి జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల పోరులో నలుగరు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒడిషా పోలీసు స్పెషల్ ఆపరేషన్స్(ఎస్ఓజి)కు చెందిన ఒక జవాను కూడా గాయపడినట్లు...
తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, యాక్షన్ టీమ్లు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో ప్రతి రోజు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారని ఎస్పి సునీల్ దత్...
ఇద్దరు నక్సల్స్ను కొట్టి చంపిన సొంత దళం
రాయ్పూర్ : ఇద్దరు నక్సలైట్లను తోటి నక్సలైట్లు తీవ్రంగా కొట్టి, గొంతుకోసి చంపేశారు. ఈ సంఘటన చత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో జరిగిందని పోలీసులు గురువారం తెలిపారు. దాడికి గురయిన నక్సలైట్లను రక్షించబోయిన గ్రామస్తులను...
ఆదివాసి జిల్లాలో అన్నల అలజడి
ఆసిఫాబాద్ : రెండునెలల నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల అలజడి పెరిగింది. నెల రోజులుగా గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు 500మంది తిర్యాణి అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ...