Saturday, April 27, 2024

ప్రధాని మోడీ తెలంగాణ పర్యాటన ఖరారు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూలు ఖరారయింది. ఆయన ఈ నెల 8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 12.00 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు.

తర్వాత పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేటకు చేరుకుని, ఢిల్లీకి తిరిగి బయల్దేరి వెళ్లనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News