- Advertisement -
సంగారెడ్డి: జిల్లా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులందరూ పాల్గొన్నాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సంగారెడ్డిలో నూతన జిల్లా పరిషత్ భవనాన్ని మంత్రి హరీష్రావు ప్రారంభించారు. నూతన భవనంలో జడ్పి సాధారాణ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నారు. నూతన ప్రజాప్రతినిధులకు సమస్యలపై అవగాహన ఉండాలన్నారు.
- Advertisement -