Saturday, April 27, 2024

లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి…

- Advertisement -
- Advertisement -

నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. లిఖిత కుటుంబసభ్యులతో ఆర్జీయూకెటి అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. లిఖిత మృతి ప్రమాదవశాత్తే జరిగినట్లు కుటుంబసభ్యులు భావిస్తున్నారు. లిఖిత మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆమె మృతదేహాన్ని కుటుంబీకులు స్వస్థలం గజ్వేల్ కు తరలించారు. నిన్న రాత్రి బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని లిఖిత అనుమానస్పదంగా మృతిచెందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News