Thursday, May 9, 2024

ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ తొలి జాబితా విడదలైంది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ 12 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. పాల్ రావాలి… పాలన మారాలి అనే నినాదంతో కెఎ పాల్ యాత్ర చేస్తున్నారు. మార్పు రావాలి… మార్పు కావాలి, ఆ మార్పు మనమే తీసుకరావాలని, అవినీతి రహిత పాలన, అందరికీ అధికారం అందరికీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్వేయంగా అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News