Saturday, April 27, 2024

రిజ్వాన్ ఔట్

- Advertisement -
- Advertisement -

 

మెల్‌బోర్న్: టి-20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భాగంగా పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 4.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 29 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రిజ్వాన్ 15 పరుగులు చేసి శ్యామ్ కరణ్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజమ్(11), మహ్మాద్ హరిష్(0) క్రీజులో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News