Friday, April 26, 2024

రోశయ్య అంత్యక్రియలు పూర్తి..

- Advertisement -
- Advertisement -

Rosaiah last rites completed

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం కొంపల్లిలోని ఫాంహౌజ్‌లో ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. రోశయ్య అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హజరయ్యారు. అంతకుముందు రోశయ్య పార్థీవదేహాన్ని అభిమానులు, ప్రజాప్రతినిధుల సందర్శనార్థం గాంధీభవన్‌లో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు  అంతిమయాత్ర నిర్వహించారు.

Rosaiah last rites completed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News