Home Search
అంతర్జాతీయ విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
ముంబై నుంచి 410 మంది హజ్ యాత్రికుల తొలి బ్యాచ్కు జెండా ఊపిన కేంద్ర మంత్రి
1,800 మందికి పైగా ముస్లిం మహిళలు 'మెహ్రం' లేదా మగ తోడు లేకుండా హజ్కు వెళ్తున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు.
ముంబై: ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ...
145 మందితో బయలుదేరిన హజ్- 2022 తొలి విమానం
శ్రీనగర్ : హజ్ యాత్ర మొదలైంది. హజ్ 2022 తొలి విమానం శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం నాడు సౌదీ అరేబియాకు బయలు దేరింది. 145 మంది యాత్రికులు ఇందులో ప్రయాణించారు....
దావోస్కు కెటిఆర్
దారిలో మూడు రోజులపాటు లండన్ పర్యటన
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొననున్న మంత్రి కెటిఆర్
లండన్లో, దాసోస్లో వివిధ కంపెనీల యజమానులు, సిఇఒలతో ప్రత్యేక సమావేశాలు దాసోస్లో రెండు రౌండ్టేబుల్ సమావేశాలు
ఫార్మా,...
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
182 మంది ఉక్రెయిన్ బాధితుల తరలింపు
బుచారెస్ట్ నుంచి ముంబై చేరుకున్న విమానం
ముంబై: ఉక్రెయిన్లో చిక్కుకున్న 182 భారతీయులతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రొమేనియా రాజధాని బుచారెస్ట్ నుంచి మంగళవారం ఉదయం ముంబై చేరుకుంది. బుచారెస్ట్ నుంచి 182...
ఎల్బినగర్లో అందుబాటులోకి మరో అండర్ పాస్
పూర్తిగా తీరనున్న ట్రాఫిక్ సమస్య
మన తెలంగాణ/సిటీ బ్యూరో : నగరంలోని నెలకొ న్న పద్మవ్యూహాం లాంటి ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా చెక్ పెట్టేందుకు గాను గ్రేటర్లోని రోడ్ల వ్యవస్థను మ రింత మెరుగుపర్చడంపై...
పరిశ్రమను పట్టించుకోండి
ఫార్మా సిటీకి రూ.5003 కోట్లు కేటాయించాలి
హైదరాబాద్---బెంగళూరు,
హైదరాబాద్ విజయవాడ
పారిశ్రామిక కారిడార్లను
చేపట్టేందుకు రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది
ఈ రెండు కారిడార్లకు కనీసం
రానున్న బడ్జెట్లో రూ.3వేల
కోట్లు కేటాయించండి
త్వరలో కారిడార్ల...
భారతీయ సంతతి సిక్కు టాక్సీడ్రైవర్పై దాడి
న్యూయార్క్ : న్యూయార్క్ లోని జెఎఫ్కె అంతర్జాతీయ విమానాశ్రయం బయట భారతీయ సంతతికి చెందిన సిక్కు టాక్సీడ్రైవర్పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు. పిడిగుద్దులతో దాడి చేస్తూ అతని తలపాగాను ఊడబెరికాడు....
మిథాని- ఓవైసీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్..
హైదరాబాద్: నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్...
నేడు ఒవైసి ప్లైఓవర్ను ప్రారంభించనున్న కెటిఆర్
నేడు ఓవైసీ ప్లైఓవర్ను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ప్రాజెక్టు వ్యయం రూ. 80 కోట్లు
ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 63 కోట్లు, భూసేకరణకు రూ. 17 కోట్లు
దక్షిణ ప్రాంతంలో తొలిసారిగా ఫ్రీక్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్
మన...
దక్షిణాఫ్రికానుంచి వచ్చిన ఇద్దరికి కరోనా
బెంగళూరులో కలవరం
బెంగళూరు: దక్షిణాఫ్రికానుంచి బెంగళూరు నగరానికి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం అధికారులను కలవర పెడుతోంది. వారికి సాధారణ కరోనాగానే నిర్ధారణ అయిందని, ఇద్దరినీ క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు....
తెలుగు రాష్ట్రాల నుంచి పెరిగిన విమాన ప్రయాణికులు
ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు విమాన ప్రయాణాలు రెట్టింపు
గతేడాదితో పోల్చితే 5 లక్షలు అధికం
ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి విమాన ప్రయాణికుల సంఖ్య...
న్యూజిలాండ్ జలసంధిని తొలిసారి దాటిన ఎలక్ట్రిక్ విమానం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లోని కుక్ జలసంధిని ఎలక్ట్రిక్ విమానంలో తొలిసారి దాటిన వ్యక్తిగా గ్యారీ ఫ్రీడ్మ్యాన్ సోమవారం చరిత్ర సృష్టించాడు. రెండు సీట్లున్న చిన్న సైజు సోలో విమానంలో ఆయన 40 నిమిషాలలో రెండు...
శంషాబాద్ ఎయిర్పోర్ట్ విస్తరణకు సహకారం
తెలంగాణలో మరో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు
తగిన చర్యలు తీసుకుంటాం
సిఎం కెసిఆర్కు కేంద్ర మంత్రి
సింధియా హామీ
ఐరోపా, అమెరికాలకు
హైదరాబాద్ నుంచి
నేరుగా విమానాల
కనెక్టివిటీ పెంచాలని
ముఖ్యమంత్రి వినతి
ప్రగతి భవన్లో సిఎంతో...
ఢిల్లీ-లండన్ విమానంలో చీమల దండు
చీమల దండు, 3 గంటలకుపైగా ఆలస్యంగా టేకాఫ్
న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలకుపైగా ఆలస్యమైంది. టేకాఫ్కు కొన్ని నిమిషాల ముందు విమానంలోని బిజినెస్ క్లాస్లో...
నేడు ఢిల్లీలో టిఆర్ఎస్ భవనానికి భూమి పూజ
ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన సిఎం కెసిఆర్
ఢిల్లీలో భూమి పూజ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు కెటిఆర్,
శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి
నేటి భూమిపూజకు హాజరుకావడానికి హస్తినకు వెళ్లిన
రాష్ట్ర మంత్రులు, ఎంపిలు,...
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన: ఢిల్లీకి పయనమైన మంత్రులు
హైదరాబాద్: సెప్టెంబర్ 2వ తేదీన టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకుని దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేయనున్నారు....
ఐసిస్ పై అమెరికా మళ్లీ దాడి
కాబూల్ ఎయిర్పోర్టు వద్ద ఘటన
పేలిన శకటంలో భారీ విస్ఫోటకాలు
రాకెట్ దాడిలో బాలుడు మృతి
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో ఐసిస్ ఆత్మాహుతి దళంపై అమెరికా సేనలు ఆదివారం వైమానిక దాడికి దిగింది. కాబూల్...
పేలుళ్లు జరిపింది మేమే: ఐఎస్
మానవ బాంబర్ ఫొటో కూడా విడుదల
దుబాయి: అఫ్ఘన్ రాజధాని కాబూల్లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల చోటు చేసుకున్న వరస బాంబు పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించుకుంది....
108కి చేరిన కాబూల్ పేలుళ్ల మృతుల సంఖ్య
మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు, 95 మంది అఫ్ఘన్లు
మా వాళ్లు 28 మంది ఉన్నారు: తాలిబన్లు
ఘటన తర్వాత ఎయిర్పోర్టుకు పోటెత్తిన జనం
ఎలాగైనా దేశం వదిలి వెళ్లాలనే అత్రుత
కాబూల్: కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం...