Saturday, May 4, 2024
Home Search

ధాన్యం - search results

If you're not happy with the results, please do another search
Center is not giving proper clarity on paddy grain purchases:KCR

ఢిల్లీలో తేల్చుకుంటాం

వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై...
MLA Bhoopal Reddy slams Bandi Sanjay

బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నల్గొండ: ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు కళ్ళు తెరిచి.. వచ్చే యసంగిలో కేంద్రం ధాన్యం కొనిగోళ్ళు చేసేలా ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...
Gutta Sukender Reddy press meet

కెసిఆర్ ధర్నాతో వెనక్కి తగ్గిన ప్రధాని మోడీ: గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి, ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని, కానీ కేంద్రం తెలంగాణాలో ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత...
Set minimum support prices for crops

రద్దు సరే.. మద్దతు ధర మాటేంటీ?

స్వామినాధన్ నివేదిక హామీ నెరవేర్చరా 2022నాటికి రెంట్టింపు ఆదాయం ఇచ్చే విధానం ఏదీ.. మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రైతుల్లో ఆగ్రహావేశలు చల్లారటం లేదు. కేంద్రం గతంలో ఇచ్చిన...
PM Narendra Modi repealed Farm laws

రైతుజయభేరి

3 కొత్త సాగు చట్టాలు రద్దు దేశ ప్రజలకు ప్రధాని క్షమాపణ జాతికి క్షమాపణ చెబుతూనే నిజాయితీతో కూడిన నిర్మల హృదయంతో నేనొక మాట చెప్పదలచుకున్నాను. మన అంకితభావంలో, తపస్సులో ఎక్కడో లోపం...
Stained Paddy grain with untimely rains

తడిసి ముద్ద

అకాల వర్షాలతో ధాన్యం కుప్పలు ఆగం ..ఆగం వరిరైతులు కన్నీరు ..మున్నీరు తడిసినధాన్యం కొనుగోలుకు సిద్దం రైతులకు ధైర్యం చెబుతున్న ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతి వైపరిత్యాలు వ్యవసాయరంగాన్ని నిలువునా ముంచుతున్నాయి. అల్పపీడనాలు, అకాల వర్షాలతో ధాన్యం...
KCR government good news for tenant farmers

తెలంగాణ వడ్లపై ఎందుకీ వివక్ష?

రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అనేక రైతు సంక్షేమ ఫలాలు... రైతు బంధు అందించి, 24 గంటల ఉచిత విద్యుత్తు, దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ను రికార్డ్ సమయంలో పూర్తి చేసి...
Success of the TRS paddy movement

బిజెపికి చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి: కెసిఆర్

హైదరాబాద్: వడ్లు కొంటదా కొనదా కేంద్రం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న...
 CM KCR Speech at TRS Maha Dharna

కేంద్రం విధానాల వ‌ల్ల రైతాంగం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది..

హైదరాబాద్: పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి చేతులెత్తి దండం పెట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. గురువారం ఉదయం వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర...
TRS Parliamentary party meeting will be chaired by CM KCR

ఎఫ్‌సిఐని గాడిలో పెట్టండి

రాష్ట్రం నుంచి మొత్తం బియ్యాన్ని కొనుగోలు చేయించండి పంజాబ్‌తో సమానంగా తెలంగాణ నుంచి కూడా బియ్యాన్ని సేకరించాలి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించవలసిన బాధ్యత గల ఎఫ్‌సిఐ అసంబద్ధ విధానాలను...
TRS party is holding Maha Dharna today

నేడే మహాధర్నా

బియ్యం సేకరణలో కేంద్ర ద్వంద్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ధర్నాలో పాల్గొననున్న సిఎం కెసిఆర్ పెద్ద ఎత్తున తరలిరానున్న మంత్రులు, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు...
Minister KTR visits the families of Sircilla students

సిరిసిల్ల విద్యార్థుల కుటుంబాలకు మంత్రి కెటిఆర్ పరామర్శ

కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా, ఆరుగురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు మంత్రి ఆదేశం కరీంనగర్ : సిరిసిల్ల...
Mareddy Srinivas reddy fires on Kishan Reddy

కేంద్ర విధానాలతో రాష్ట్రంపై ఆర్థిక భారం: మారెడ్డి

అండగా ఉండాల్సిన కేంద్రం అన్యాయం చేస్తోంది అవసరమైన గన్నీ సంచులు, గోదాములు ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాలకు తీరని...

90 శాతం వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలి: కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని సిఎం కెసిఆర్ తెలిపారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం ఎంత వరిధాన్యం కొనుగోలు చేస్తుందో ముందుగానే నిర్దారించాలని ప్రధాని...
Tension in Bandi Sanjay Nalgonda Tour

రెండో రోజూ బాహాబాహీ

రణరంగాన్ని తలపించిన బిజెపి చీఫ్ బండి సంజయ్ పర్యటన బండి పర్యటనకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ నల్లజెండాల నిరసన సూర్యాపేట జిల్లా అర్వపల్లి, ఆత్మకూరు(ఎస్) ధాన్యం కేంద్రాల వద్ద ఉద్రిక్తత ప్రతిగా బిజెపి నినాదాలు, కర్రలు, రాళ్లు,...
CM KCR fires on central government

రేపు మహాధర్నా

కేంద్రంపై ఇక కొట్లాటే వడ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఇందిరాపార్కు వద్ద టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ధర్నా ఉ॥ 11గం. నుంచి 2గం. వరకు నిరసన నేడు ప్రధాని, వ్యవసాయ మంత్రులకు లేఖలు...

ఎందుకీ ఆర్డినెన్సులు?

కొద్ది రోజుల్లో పార్లమెంటు శీతకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇంతలోగా ఆర్డినెన్సు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన కోసమని?...
An inspiration to the whole country: minister koppula

బిజెపివి దుష్ట రాజకీయాలు: కొప్పుల

 హైదరాబాద్: బిజెపి నేతలు దుష్ట రాజకీయాలకు తెరతీశారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రశాంతంగా కొనసాగుతుంటే, అనవసరంగా అక్కడకు పోయి విద్వేషాలు...
Jeevan Reddy fires on Revanth Reddy

బండి సంజయ్ కాదు… గుండా సంజయ్: జీవన్ రెడ్డి

హైదరాబాద్: ఎంపి బండి సంజయ్ బిజెపికి రాష్ట్ర అధ్యక్షుడు కాదని, బురద జల్లే పార్టీకి అధ్యక్షుడు అని టిఆర్ఎస్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం టిఆర్ఎస్ భవనం నుంచి జీవన్ రెడ్డి...
Farmers depressing Bandi Sanjay on grain purchases

బండికి ‘రైతు దెబ్బ’

యాసంగి ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్‌ని నిలదీసిన రైతులు రైతుల పట్ల బిజెపి నాయకుల అసహనం, కర్రలతో దాడి బండి కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరిన రైతులు కేంద్రం వైఖరి చెప్పకుండా బిజెపి డ్రామాలు ఆడుతున్నదని...

Latest News