Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
పాక్ సైన్యమే నన్ను విడిపించాలి
భారత సైన్యానికి చిక్కిన పాక్ ఉగ్రవాది వేడుకోలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీరుకు చెందిన ఉరి సెక్టార్లో ఎదురుకాల్పుల సందర్భంగా భారత సైన్యం చేతికి సజీవంగా చిక్కిన పాకిస్తానీ ఉగ్రవాది ఒకడు తనను తన మాతృదేశానికి...
టీమిండియాకు కలిసివచ్చే అంశమే..
న్యూఢిల్లీ: యుఎఇలో ఐపిఎల్ టోర్నమెంట్ జరగడం టీమిండియాకు ఎంతో కలిసి వచ్చే అంశమని బిసిసిఐ కార్యదర్శి జై షా అభిప్రాయపడ్డారు. ఐపిఎల్ ముగిసిన వెంటనే ట్వంటీ20 ప్రపంచకప్ జరుగనుంది. ఈ ప్రపంచకప్ కూడా...
మా దేశానికి విమానాలు నడపండి!
న్యూఢిల్లీ: విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని భారత్కు చెందిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ)కు సెప్టెంబర్ 7న తాలిబన్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖను ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక పౌర విమానయాన, రవాణా...
ప్రేక్షకుల కోసం మరిన్ని సేవలు పెంచిన అమెజాన్
హైదరాబాద్: అమెజాన్ ప్రైమ్ ద్వారా వీడియో చానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి ప్రేక్షకులకు ప్రైమ్ వీడియో చానల్ సేవలు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది ఇందులో భాగంగా డిస్కవరీ ప్లస్, లయన్స్గేట్ప్లే,...
20 పైసలు పెరిగిన పెట్రోల్ ధర
డీజిల్ ధర 25 పైసల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 20పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెంచాయి. దీంతో, లీటర్...
మెలోడీ క్వీన్ లతామంగేష్కర్
92వ పుట్టినరోజు, ప్రధాని మోడీసహా పలువురి శుభాకాంక్షలు
ముంబయి: లెజెండరీ గాయని లతామంగేష్కర్ మంగళవారం తన 92వ పుట్టినరోజును కుటుంబసభ్యుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. లతా మంగేష్కర్ 1942లో తన 13 ఏళ్ల...
గోల్డ్ ఎక్స్ఛేంజీ ఫ్రేమ్వర్క్ను ఆమోదించిన ‘సెబీ’
ముంబయి: భారత్లో బంగారం స్పాట్ ట్రేడింగ్ ఫ్రేమ్వర్క్ను ‘ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ) ఆమోదించింది. ప్రస్తుతం దేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ చైనా...
కొవాగ్జిన్కు డబ్లుహెచ్ఒ క్లియరెన్సు మరింత జాప్యం ?
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందడంలో మరింత జాప్యం కావచ్చని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్కు సంబంధించి సాంకేతిక...
హైవేల దిగ్బంధనం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్
రైతుల ఆందోళనతో స్తంభించిన జన జీవనం
భారత్ బంద్తో పలు రాష్ట్రాల్లో
స్తంభించిన జనజీవనం
హైవేలను దిగ్బంధించిన రైతు సంఘాలు
గంటలపాటు నిలిచిపోయిన వాహనాలు
ఉత్తరాది రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లపై బైఠాయింపు
పలు రైళ్ల...
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం ఆదర్శం
రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు
హుజురాబాద్లో ఘనంగా కొండాలక్ష్మణ్ బాపూజీ
106వ జయంతి ఉత్సవాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభవరణం కృష్ణమోహన్రావు...
గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి.. తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్…
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్ బంద్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం గుర్రపు బగ్గీపై అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. గుర్రపుబగ్గీపైనే లోనికి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్ ఎంఎల్ఎలను, ఎంఎల్సిని పోలీసులు అనుమతించలేదు. దాంతో...
‘గూగుల్’కు నేడు 23 ఏళ్లు!
కాలిఫోర్నియా: ‘గూగుల్’కు నేడు 23 ఏళ్లు!ఇంటర్నెట్, సాఫ్ట్వేర్ తదితర సేవలతో గూగుల్ రోజురోజుకు పురోగతి సాధిస్తోంది. అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ సోమవారం 23వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గూగూల్ తన...
ఆరు నెలలే జీవిత కాలమైనా ఏడేళ్లు పూర్తి చేసిన మార్స్ ప్రోబ్
ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా శాస్త్రవేత్తల ప్రశంస
బెంగళూరు : అంగారక గ్రహంపై పరిశోధనలకు ఉద్దేశించి భారత్ పంపిన వ్యోమనౌక ప్రోబ్ జీవితకాలం కేవలం ఆరునెలలుగా రూపొందించినప్పటికీ ఏడేళ్లు పూర్తి చేసుకోవడం భారత...
ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్పై నిషేధాన్ని ఎత్తేసిన కెనడా
టొరొంటో: భారత్ నుంచి నేరుగా విమానాలను కెనడా సోమవారం నుంచి అనుమతించనుంది. దాదాపు ఐదు నెలల తర్వాత విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తేసింది. కెనడా తన ఈ నిర్ణయాన్ని ట్వీట్చేసింది. ‘సెప్టెంబర్ 27న...
పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం
నాడు రైల్వేస్టేషన్లో చాయ్ అమ్మాను
ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ
కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి
వాటి తిరోగమన...
ప్రధాని మోడీకి బైడెన్ హామీ
మండలి, ఎన్ఎస్జిలలో ప్రవేశం
వాషింగ్టన్ : ఐరాస భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వానికి అమెరికా పూర్తి స్థాయి బాసట నిస్తుంది. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షులు జో...
పాక్ విధానాలు యావత్ ప్రపంచానికే ముప్పు
ఐరాస వేదికగా పాక్ను ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటలను ఆర్పే వ్యక్తిగా నటిస్తోంది’ అని భారత్ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న...
కొవిన్లో కొత్త ఫీచర్.. పుట్టిన తేదీతో సర్టిఫికెట్లు
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విషయంలో భారత్, బ్రిటన్ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లనున్న భారతీయుల కోసం కొవిన్లో కొత్త ఫీచర్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈమేరకు పూర్తి పుట్టిన తేదీని...
మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి,రచయిత్రి కమలా భాసిన్ శనివారం క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. భారత్తోపాటు ఇతర దక్షిణాసియా దేశాలలో మహిళా హక్కుల ఉద్యమంలో చురుకైన...
ఏటా వందమంది విద్యార్థులకు క్వాడ్ ఫెలోషిప్
వాషింగ్టన్ : ప్రతి ఏడాది క్వాడ్ దేశాలకు చెందిన వందమంది విద్యార్థులకు ఫెలోషిప్ ఇవ్వనున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. క్వాడ్ గ్రూపులో ఉన్న ప్రతి దేశం నుంచి 25 మందికి అవకాశం...