Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
టర్కీ వెళ్లే వారికి ఆర్టి పిసిఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి
న్యూఢిల్లీ : భారత్ నుంచి టర్కీ వెళ్లే ప్రయాణికులు 72 గంటలు ముందుగా ఆర్టిపిసిఆర్ నెగిటివ్ రిపోర్టు శనివారం నుంచి సమర్పించ వలసి ఉంటుందని టర్కీ రాయబార కార్యాలయం వెల్లడించింది. అలాగే టర్కీ...
ఇంగ్లండ్కు భారీ ఆధిక్యం
లండన్: భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ 290...
చైనానే మా నేస్తం
తేల్చిచెప్పిన తాలిబన్లు , పెట్టుబడులకు స్వాగతం
డ్రాగన్తో తగరపు నిక్షేపాల వెలికితీత, ఒన్ బెల్ట్ రాదారి ఏర్పాటుకు సానుకూలం
పెషావర్ : చైనానే తమ ప్రధాన భాగస్వామ్యపక్ష దేశం అని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. దేశంలో...
వరల్డ్కప్ ట్రోఫీ ఆవిష్కరణ
దుబాయి: యుఎఇ, ఒమాన్ వేదికగా త్వరలో జరుగనున్న పురుషుల ట్వంటీ20 వరల్డ్కప్కు సంబంధించిన ట్రోఫీని శుక్రవారం ఆవిష్కరించారు. దుబాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీని...
రష్యా బంధంతో ఇంధన విజయం: మోడీ
న్యూఢిల్లీ : భారత్ రష్యా బంధం కాలపరీక్షకు, పలు సవాళ్లకు నిలిచి సాగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అంతర్జాతీయ ఇంధన విఫణిలో ఇరు దేశాల బంధం కీలకమైనదని , ఈ రంగంలో...
ఇంగ్లండ్ కు బుమ్రా ఝలక్..
లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన...
ఐటిఐఆర్ను పునరుద్ధరించండి
కేంద్ర ఐటి మంత్రి అశ్వనీ వైష్ణవ్ను కలిసి కోరిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఐటిఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని...
అమెరికాను హెచ్చరించిన చైనా దూత!
ఒకవైపు న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అఫ్ఘానిస్తాన్ సమస్యపై అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించిన తీర్మానం పై చర్చ. మరోవైపు మాది పూర్వపు సోవియట్ యూనియన్ కాదు, మాతో పెట్టుకొనేటపుడు...
పెరగనున్న అంచనాలు
వేగంగా కోలుకుంటున్న దేశీయ ఆర్థిక వ్యవస్థ, రెండంకెల జిడిపి, నిలకడగా జిఎస్టి వసూళ్లు, అయినా కరోనా ముందు స్థాయి కంటే తక్కువగానే గణాంకాలు
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ...
కశ్మీర్నూ విడిపించుకుంటాం
అల్ఖైదా ప్రకటన
ప్రకటన వెనుక పాక్ హస్తముందని కేంద్రం అనుమానం
న్యూఢిల్లీ: ఆఫ్ఘన్నుంచి మంగళవారం రాత్రి అమెరికా చిట్టచివరి సైనికుడు వెళ్లిపోయిన వెంటనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖౌదా తాలిబన్లకు కంగ్రాట్స్ చెప్పింది. ఇలాగే...
కొత్త వేరియంట్ సి 1.2 దేశంలో ప్రవేశించలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : ఇప్పటివరకు దేశంలో సి 1.2 వేరియంట్కు సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ను మొట్టమొదటిసారి దక్షిణాఫ్రికాలో...
దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ మహమ్మారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా వైరస్...
పైచేయి ఎవరిదో?
జోరుమీదున్న ఇంగ్లండ్, ప్రతీకారం కోసం భారత్, నేటి నుంచి నాలుగో టెస్టు
లండన్: ఓవల్ వేదికగా గురువారం నుంచి జరిగే నాలుగో టెస్టు మ్యాచ్కు ఇంగ్లండ్భారత్ జట్లు సిద్ధమయ్యాయి. మూడో మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో...
రూట్కు అగ్రస్థానం
కోహ్లిని దాటేసిన రోహిత్, ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ టాప్ ర్యాంక్ను అందుకున్నాడు. భారత్తో జరిగిన...
ఓవల్ టెస్టుకు అండర్సన్ డౌటే!
లండన్: భారత్తో జరిగే నాలుగో టెస్టుకు స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ పాల్గొనడం అనుమానంగా మారింది. పని ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్కు అండర్సన్ను దూరంగా ఉంచాలని ఇంగ్లండ్ జట్టు...
కాబూల్తో సంబంధాలు!
ప్రకటించిన గడువు ప్రకారం ఆగస్టు 31 మంగళవారం నాడు అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయింది. అక్కడి అమెరికన్ దళాల కమాండర్ జనరల్ క్రిస్ డోనాహ్యూ, అమెరికా రాయబారి రాస్ విల్సన్,...
టోక్యోలో పారా ‘హుషార్’
భారత్ మరో మూడు పతకాలు
తంగవేలుకు రజతం, శరద్, సింగ్రాజ్లకు కాంస్యాలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు...
ది లాస్ట్ సోల్జియర్
అఫ్ఘాన్ వీడివెళ్లిన చిట్టచివరి అమెరికన్ సైనికుడు
అగ్రరాజ్యం నిష్క్రమణ పూర్తి
విమానాశ్రయం తాలిబన్ల వశం
కథ ముగిసింది : బైడెన్
విజయం సాధించాం
కాబూల్ విమానాశ్రయాన్ని వశపరుచుకున్న తాలిబన్ నేతల ప్రకటన
కాబూల్/వాషింగ్టన్: అమెరికా సైనిక బలగాలు కాబూల్ విమానా...
అఫ్ఘన్లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దు: ఐరాస భద్రతామండలిలో ఏకగ్రీవ తీర్మానం
ఐక్యరాజ్యసమితి: అఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వినియోగించొద్దని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించొద్దని ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. భద్రతా మండలిలో భారత్ ప్రస్తుతం అధ్యక్షస్థానంలో ఉన్నది. కాబూల్ను తాలిబన్లు వశపరచుకున్న...
టీమిండియా ముమ్మర సాధన
లండన్: ఇంగ్లండ్తో గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టు కోసం టీమిండియా కఠోర సాధన చేస్తోంది. లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో...