Monday, April 29, 2024

ఇంగ్లండ్‌ కు బుమ్రా ఝలక్..

- Advertisement -
- Advertisement -

లండన్ (ఓవల్): నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్‌ జట్టుకు టీమిండియా బౌలర్ బుమ్రా షాకిచ్చాడు. తొలి రోజు టీమిండియాను మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టును ఆరంభంలోనే బుమ్రా దెబ్బకొట్టాడు. తన వరుస ఓవర్లలో ఇంగ్లండ్ ఓపెనర్లు బర్న్స్(5), హమీద్(0)లను పెవిలియన్ పంపించి భారత్ జట్టులో జోష్ నింపాడు. తర్వాత కెప్టెన్ జో రూట్(21)ను ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు తొలి రోజు ముగిసే సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది.

IND vs ENG 4th Test: England 52/3 at stumps on Day 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News