Friday, May 17, 2024
Home Search

మంత్రి హరీశ్ - search results

If you're not happy with the results, please do another search
Officers Issued Notices to Jamuna Hatcheries

ఈటల భూములపై మళ్లీ విచారణ..

మన తెలంగాణ/మెదక్ ప్రతినిధి: మాజీమంత్రి, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. కొవిడ్ కారణంగా నిలిచిన సర్వే ప్రక్రియ హైకోర్టు ఆదేశానుసారం కొనసాగనుంది. మాసాయిపేట మండలంలోని...
CM KCR Pays tribute to Srinivas Goud Mother

శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు సిఎం కెసిఆర్ నివాళి..

మహబూబ్‌నగర్: ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తల్లి శాంతమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ(78) గుండెపోటుతో...
CM KCR Warangal Tour Cancelled

రేపు మహబూబ్ నగర్ కు సిఎం కెసిఆర్..

హైద‌రాబాద్: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరామర్శించనున్నారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ(78) గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే....
PK

పంజాబ్ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకోనున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయాన్ని తీసుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ‘ఆజ్ తక్’ విలేకరికి తెలిపారు. గతంలో ఎన్నో...
BJP conspiracy to spread false propaganda on Raitubandhu

‘రైతుబంధు ఎత్తేస్తారంటూ’ దుష్ప్రచారం

  వరి వేసే రైతులకు రైతుబంధు కట్ చేయనున్నారని ఈటల పిఆర్‌ఒ చైతన్య పేరిట వాట్సాప్ మెసేజ్ కలకలం హుజూరాబాద్ పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అసత్య...
SC backs Centre's amendments to FCRA

ఆ ఘటనలో సాక్షులు 23 మందేనా?

లఖింపూర్ ఖేరి కేసులో యుపి ప్రభుత్వం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టు అసహనం మరింత మంది సాక్షులను గుర్తించి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేయాలని ఆదేశం న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరీ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరుపై...
Minister KTR Comments on BJP And Congress

బిజెపి చేతిలో చెయ్యి

హుజూరాబాద్ బరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి దీనిని కాదు అనే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా? పిసిసి అధ్యక్షుడైన తర్వాత నిరూపించుకోవాలి కదా! మరి ఆయన హుజూరాబాద్‌కు ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్, టిడిపిలు...
TRS letter to EC on party name change

దూసుకుపోతున్న హుజూరా’కారు’

హుజూరాబాద్‌లో మిగతా పార్టీలను ఠారెత్తిస్తోన్న టిఆర్‌ఎస్ ప్రచార హోరు అభివృద్ధి, సంక్షేమం జంట మంత్రాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్న అధికార పార్టీ దళితబంధు పథకానికి విశేష ఆదరణ దళితుల ఓట్లు గంపగుత్తగా టిఆర్‌ఎస్‌కు...
Harish Rawat Comment On Captain Amarinder

బిజెపికి మేలు చేసే చర్యలు తీసుకోవద్దు

కెప్టెన్ అమరీందర్‌కు హరీశ్ రావత్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలని, ఏ విధంగాను బిజెకి మేలు చేయవద్దని పంజాబ్...
Assembly session will continue until October 5

5 వరకు అసెంబ్లీ సమావేశాలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. శాసనసభలోని స్పీకర్ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బిఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా...

మద్యం షాపుల్లో 30% కోటా

మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు గౌడ్‌లకు 15%, ఎస్‌సిలకు 10%, ఎస్‌టిలకు 5% ప్రగతిభవన్‌లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
TRS Formation day celebrations

గులాబీమయం అయిన తెలంగాణ

ఘనంగా జరిగిన పార్టీ జెండా పండుగ ప్రతి వీధి, బస్తీ, పట్టణాలు, ప్రధాన కూడళ్లలో ఎగిరన గులాబీ జెండాలు పార్టీ శ్రేణుల్లో పెరిగిన మరింత జోష్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం గులాబీమయం అయింది. ఎక్కడ చూసినా...
CM KCR review on Dalitbandhu in Karimnagar

తుది రక్తపు బొట్టుదాకా పోరాడుతా

తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడినట్టే దళితబంధును విజయవంతం చేయడానికి గట్టిగా పట్టు పడతాను దళితబంధుకు పరిమితి లేదు ప్రతి దళిత కుటుంబం అభివృద్ధి చెందేవరకు పథకం కొనసాగుతుంది ఇందుకోసం...
CM KCR aim is Dalit development

నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా: కెసిఆర్

కరీంనగర్: ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె....
TS Govt Sanctions Rs. 500 crore for Dalit Bandhu scheme

దళిత బంధు పథకం కోసం రూ.500 కోట్లు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్ : రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకానికి...
CM KCR Appoints Banda Srinivas as SC Corporation Chairman

కష్టించే రెక్కలకు కానుక

దేశంలోని దళితులందరికీ విముక్తి ప్రదాత కానున్న దళితబంధు ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించినందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిన హుజూరాబాద్ దళిత సంఘాల నేతలు, మేధావులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: కాళ్లు,...
4000 crore to strengthen Govt schools

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 4 వేల కోట్లు

సిద్దిపేట: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి సిఎం కెసిఆర్ రూ. 4 వేల కోట్లను మంజూరు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు....
minister harish rao review on pattana pragathi

పదవి శాశ్వతం కాదు.. చేసిన సేవలే శాశ్వతం

సిద్దిపేట: పదవులు శాశ్వతం కాదని ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తిండిపోతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయ సమవేశ మందిరంలో...
TS Cabinet decide to encourage Oil Palm cultivation

ఆయిల్ పాంకు అండ

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం మొదటి మూడు సంవత్సరాలు పెట్టుబడి సబ్సిడీ మొదటి సం. ఎకరాకు రూ.26వేలు, 2, 3సం.లో ఐదేసి వేలు: రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మన...
Minister Harish Rao visited dubbaka constituency

చినుకు పడక ముందే.. రైతుబంధు ఇచ్చిన ఘనత కెసిఆర్‌దే

* మండుటెండల్లో సైతం మత్తళ్లు * వరి వేద సాగు పద్దతిని పోత్సహించాలి * త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు * కరోనా సమయంలో రైతులకు అండగా నిలిచాం:  రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దుబ్బాక...

Latest News

వానావస్థలు

ఇసి కొరడా