Home Search
వినియోగదారులకు - search results
If you're not happy with the results, please do another search
వాట్సాప్ యూజర్స్కు మరో అవకాశం
ఖాతాలు తొలగించమని హామీ
న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. తమ ప్రైవసీ విధానానికి ఆమోదం తెలపకపోయినా వారి ఖాతాలు తొలగించమని వాట్సాప్ యాజమాన్యం హామీ ఇచ్చింది. తమ ప్రైవసీ విధానానికి మే...
మామిడి ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్
స్కాన్ద్వారా క్షణాల్లో సమస్త సమాచారం
తోటల వద్దే ధరల నిర్ణయం
దళారీ వ్యవస్థకు చెక్
మనతెలంగాణ/హైదరాబాద్: మామిడి ఉత్పత్తులకు కూడా క్యూఆర్ కోడ్ అమలు చేయబోతున్నారు. మామిడి కాయలకు సంబంధించి కాయ రకం , రైతుల తోట...
రియల్మి సి సిరీస్లో 3 కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మి గురువారం సి సిరీస్లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. రియల్మి సి20, రియల్మి సి21, రియల్మి సి25 వేరియంట్ల ధర రూ.6,799 నుంచి...
అమెరికాతో వాణిజ్య యుద్ధం!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోయినా, మీడియా పెద్దగా పట్టించుకోని కారణంగా అనేక విషయాలు మరుగునపడిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం మన ప్రభుత్వం సౌదీ అరేబియా మీద చమురు ఆయుధాన్ని ప్రయోగించాలంటూ వార్తలు వెలువడ్డాయి....
రోడ్డుపక్క మెకానిక్లకు హీరో ‘ఎలక్ట్రిక్’ శిక్షణ
మూడేళ్లలో 20 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని యోచన
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలకు క్రమంగా గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో...
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి పిఎల్ఐ పథకం
కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలోని ఆహార తయారీ పరిశ్రమల రంగానికి(ఫుడ్ ప్రాసెసింగ్) రూ. 10,900 పెట్టుబడితో ఉత్పత్తితో ముడిపడిన రాయితీ(పిఎల్ఐ) పథకాన్ని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన...
టీ వాలెట్ @ రూ.600 కోట్లు
టీ వాలెట్ ద్వారా భారీగా చెల్లింపులు
మరింత అభివృద్ధి చేయాలంటున్న వినియోగదారులు
సరైన పద్ధతిలో అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఆదా
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒకప్పుడు విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి...
కొత్త మీటర్లు కొనే వారికి వాత !
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఇబ్బందుల్లో
ఆరేళ్ల క్రితం నిర్ణయించిన ధరలు వసూలు
కొత్త మీటర్లు తీసుకునే వారిపై అధిక భారం
హైదరాబాద్: మీటర్లు కాలిపోతే కొత్తమీటరు కొనాలనుకునే వారికి అధికభారం పడనుంది. ఆరేళ్ల కింద దేశంలో ప్రీపెయిడ్...
మోడీకి చమురు ధరల పీడ కలలు!
సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం...
గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ
మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
రవాణా శాఖలో ఎనీ వేర్-ఎనీ టైం సేవలకు దక్కిన పురస్కారం
అవార్డును స్వీకరించిన రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : దరఖాస్తుదారులకు అందించే సేవల్లో పారదర్శకంగా వ్యవహరించడం జరుగుతుందని, కాంటాక్ట్, క్యాస్లెస్ విధానం ద్వారా ఆర్టీఏ కార్యాలయాలకు రాకుండా కొన్ని సేవలు ఏ...
ఫేస్బుక్, ఆస్ట్రేలియా మధ్య ఒప్పందం
వార్తలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ఫేస్బుక్
మెల్బోర్న్: గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఫేస్బుక్కు మధ్య నెలకొన్న వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. వీరి మధ్య సంధి కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా న్యూస్ ఏజన్సీలకు...
స్మార్ట్గ్రిడ్లతో మంచి ఫలితాలు
జీడిమెట్లలో ప్రయోగాత్మకంగా 8వేలకు పైగా మీటర్లు
స్మార్ట్గ్రిడ్లతో మెరుగైన విద్యుత్ సరఫరా
ఇంటికి సిబ్బంది రాకుండానే బిల్లులు
హైదరాబాద్: స్మార్ట్ గ్రిడ్ మంచి ఫలితాలను ఇస్తోంది. సుమారు రెండు సంవత్సరాల క్రితం జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ఈ...
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా...
రూ.20 కోసం గొడవ.. థానేలో ఓ వ్యక్తి హత్య
ముంబయి: ఓ ఇడ్లి బండి యజమానితో ముగ్గురు వినియోగదారులకు రూ.20 విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని థానేలో ఈ దుర్ఘటన జరిగింది. మీరా రోడ్డులో ఇడ్లీ బండి...
4 నుంచి ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ కార్నివాల్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బిఐ తన వినియోగదారుల కోసం ప్రత్యేక షాపింగ్ కార్నివాల్ను ప్రారంభిస్తోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ కార్నివాల్లో వినియోగదారులు షాపింగ్ నుండి...
తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ
ముంబై: ప్రముఖ సౌత్కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తక్కువ ధరకే మరో స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ M 02ను ఇండియాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. శాంసంగ్ ఎమ్ స్మార్ట్ఫోన్...
శంషాబాద్ విమానాశ్రయం నుండి కూరగాయల ఎగుమతి
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పండించిన పండ్లు, కూరగాయలను శషాబాద్ విమానాశ్రయం నుండి ఎగుమతి చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యానశాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి...
కొత్త సాగు చట్టాలు ప్రజల సమస్య
గత సంవత్సరం కేంద్రం మూడు కొత్త రైతుల చట్టాలను తీసుకు వచ్చింది. వాటిని రైతులు రద్దు చేయాలని కోరుతున్నారు. ఢిల్లీ పరిసరాల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు 62 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు....
క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచుకోండి ఇలా…
న్యూఢిల్లీ : వినియోగదారులకు క్రెడిట్ స్కోరు ఎంతో ముఖ్యం, ఇది బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి చాలా సహాయకారిగా ఉంటుంది. క్రెడిట్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే బ్యాంకులు సులభంగా...