Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ఫ్లిప్కార్డ్ డెలివరీ బాయ్స్… డ్రగ్స్ సరఫరా…
హైదరాబాద్: హైదరాబాద్లో మరో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ ముగ్గురు ఫ్లిప్కార్డ్ డెలివరీ బాయ్స్గా గుర్తించారు. డెలివరీ బాయ్స్ గా...
త్వరలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు భర్తీ
వచ్చే నెల 3 వ తేదీన సుప్రీంలో విచారణ
సిఐసి నియామకం కోసం ఇప్పటికే సర్క్యులేషన్లో ఫైల్
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే నియామకం!
ప్రస్తుత సిఐసి ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ధా మురళి
హైదరాబాద్: చీఫ్...
పారిశ్రామికీకరణలో తెలంగాణ ముందు: కెటిఆర్
హైదరాబాద్: పారిశ్రామికీకరణలో దేశంలో తెలంగాణ ముందు ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలు స్థాపనను సులభతరం చేసేందుకు టిఎస్ ఐపాస్ తెచ్చామన్నారు. ఈ నెల 18 నుంచి ఇంటర్...
నేను ఎక్కడికి పారిపోలేదు: శిల్ప
హైదరాబాద్: తాను ఎక్కడికి పారిపోలేదని శిల్పచౌదరీ తెలిపారు. రెండో రోజు శిల్ప చౌదరీనిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు విషయాలను పోలీసులకు వివరించారు. ఆరుగురు దగ్గర నుంచి తాను రుణాలు తీసుకున్నానని,...
రోశయ్య పార్థీవ దేహానికి సిఎం కెసిఆర్ నివాళి….
హైదరాబాద్: మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పార్థీవ దేహానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సిజెఐ ఎన్వీ రమణ, మంత్రులు నివాళులర్పించారు. కెసిఆర్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను...
అధికార లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. రేపు ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. మూడ్రోజులు సంతాప దినాలుగా తెలంగాణ...
రోశయ్య మృతిపట్ల మంత్రి కెటిఆర్ సంతాపం
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల రాష్ట్ర మంత్రి కెటిఆర్ సంతాపం తెలిపారు. రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొణిజేటి రోశయ్య మరణం బాధాకరమని కెటిఆర్...
ప్రభుత్వ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్
ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావులేదు
విదేశీ సాప్ట్వేర్ కంపెనీల హస్తాల్లో ఈ సాప్ట్వేర్ ఉందన్నది అపవాదే
కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై ప్రభుత్వం వివరణ
హైదరాబాద్ : ధరణి పోర్టల్ పూర్తిగా ప్రభుత్వ...
రోశయ్య మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన...
మాజీ సిఎం రోశయ్య కన్నుమూత
హైదరాబాద్: మాజీ సిఎం కొణిజేటి రోశయ్య శనివారం కన్నుశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని స్టార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఉమ్మడి...
వెన్నెముక సమస్యలకు లీ హెల్త్ ఔషధం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ వెన్నెముక సమస్యలకు స్పైనోకార్ట్ పేరుతో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టింది. శక్తివంతమైన పోషకాలతో కూడిన బయోలాజికల్ యాక్టివ్ల కలయికతో దీనిని అభివృద్ధి చేసింది....
పెద్ద అంబర్పేట్ వద్ద ఓఆర్ఆర్ పై ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్ పేట్ వద్ద ఓఆర్ఆర్ పై శనివారం తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది. ఓ కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న వాహన...
రాష్ట్రంలో 198 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 198 కరోనా కేసులు నమోదుకాగా కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం నాడు బులెటిన్ విడుదల చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి...
అంచనాలు పెంచేసిన ‘పుష్ప’ ట్రైలర్ టీజ్..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రీయేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు ‘పుష్ప’. ఈమూవీ మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది....
తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి: ప్రధానికి కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ట్వీట్లో ప్రధానికి విజ్ఞప్తి చేశారు....
హోంగార్డు భార్యకు ఉద్యోగం
నియామక పత్రం అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు భార్యకు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శ్రీనయ్య...
పోలీసులకు కెపిఐ అవార్డులు
అందజేసిన సైబరాబాద్ సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్: పోలీసులు సమాజానికి మంచి సర్వీస్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 254 మంది పోలీసులకు...
క్రెమిస్ట్రీ పబ్ కుక్పై అత్యాచారం కేసు
వివాహం చేసుకుంటానని మోసం
కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
హైదరాబాద్: యువతితో సహజీవనం చేసి వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేసిన కెమిస్ట్రీ పబ్ కుక్పై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు....
రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: జాతీయ రహదారుల వలయంగా మహబూబ్ నగర్ జిల్లా మారబోతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో చించోలి నుంచి మహబూబ్నగర్ వరకు...
జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు
జోగిని ఇంట్లో చోరీ చేసిన అల్లుడు
1కిలో బంగారు ఆభరణాలు, రూ.4లక్షల నగదు స్వాధీనం
వివరాలు వెల్లడించిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: అత్తవారింట్లో బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన అల్లుడిని ఓయూ పోలీసులు అరెస్టు...