Home Search
హోటల్ - search results
If you're not happy with the results, please do another search
చైనాలో వరదల బీభత్సం
వెయ్యేండ్లలో ఎప్పుడూ లేని కుండపోత
హెనన్ ప్రాంతంలో తీవ్రస్థాయి నష్టం
25 మంది మృతి.. అరకోటి వరకూ వీధిపాలు
సబర్బన్ రైలుకు వరద తాకిడి
12 మంది జలసమాధి..గల్లంతు
సైన్యానికి దేశాధ్యక్షుడి పిలుపు...
26 వరకు హర్యానాలో లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్ : ఈనెల 26 వరకు అంటే మరో వారం రోజుల పాటు హర్యానాలో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అయితే రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు మరో గంట...
ఆన్లైన్లో మూత్రపిండాల అమ్మకం… సైబర్ నేరగాళ్ల మోసం…
హైదరాబాద్: అప్పులు తీర్చడం కోసం మూత్రపిండాలు అమ్మేందుకు సిద్దపడిన దంపతులను సైబర్ నేరగాళ్లు మోసం చేసిన సంఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేష్-లావణ్య అనే దంపతులు ఇల్లు...
సైన్స్ లేనిది ఆన్లైన్ అర్చనల్లేవు
నిజాయితీగా దేవుడి పై విశ్వాసముంటే ఆ దేవుడు రూపొందించిన ఉపకరణాలు మాత్రమే నిత్య జీవితంలో వినియోగించుకోవాలి. మానవుడు శోధించి, సాధించినవన్నీ పక్కన పెట్టాలి! దేవుడి పేరుతో ఎన్నో వ్యాపారాలు సాగుతున్నాయన్న విషయం మనకు...
దర్భంగా కేసులో కొత్తకోణాలు..
దర్భంగా కేసులో కొత్తకోణాలు
ఎన్ఐఎ కస్టడీలో నిందితులు
‘రా’ ఎజెంట్ అంటూ నమ్మబలికిన మాలిక్ బద్రర్స్
మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా పార్సిల్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన విషయాలతో పాటు కోత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. పేలుళ్లకు వ్యూహరచన చేసింది...
ఓ భారతీయుడు, 9మంది స్నేహితులకు యుఎఇలో రూ.40 కోట్ల జాక్పాట్
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో ఓ భారతీయుడు, ఆయన 9మంది స్నేహితులకు రూ.40కోట్ల (2 కోట్ల దిర్హామ్ల) విలువైన జాక్పాట్ తగిలింది. కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్(37)తోపాటు అతని 9మంది స్నేహితులు శనివారం...
శ్రీలంక టూర్కు బయలుదేరిన ధావన్ సేన..
ముంబై: శిఖర్ ధావన్ నేతృత్వంలోని 20మంది సభ్యులతో కూడిన భారత యువ జట్టు సోమవారం శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది. రెండు వారాలుగా ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న...
చైనా గూఢచారి అరెస్ట్
చైనా గూఢచారి అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి ప్రవేశిస్తుండగా..
బంగ్లాదేశ్ వీసా, పలు ఎలక్ట్రానిక్ పరికరాల జప్తు
గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానన్న నిందితుడు
కోల్కతా: బంగ్లాదేశ్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నించిన చైనా గూఢాచారిని...
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్..
ఎసిబి వలలో జిహెచ్ఎంసి డిఇ, ఫీల్డ్ అసిస్టెంట్
రూ.20వేలు లంచం తీసుకుంటూ పట్టబడ్డ వైనం
నిందితులకు 14 రోజుల రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కాప్రా జిహెచ్ఎంసి డిఇ మహాలక్ష్మీ, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్...
తరుణ్ తేజ్పాల్ నిర్దోషి
అత్యాచారం కేసులో గోవా కోర్టు తీర్పు
ముగిసిన ఏడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ
పనాజి: అత్యాచారం కేసులో తెహల్క మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ నిర్దోషిగా బయటపడ్డారు. ఆయన నిర్దోషి అని శుక్రవారం గోవా కోర్టు చెప్పింది....
ఆండ్రియా మేజాకు మిస్ యూనివర్స్ 2020 కిరీటం
వాషింగ్టన్: మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో సుందరి ఆండ్రియా మేజా దక్కించుకున్నారు. ప్రపంచంలోని అందగత్తెలు 73 మందిని వెనక్కునెట్టి ఈ టైటిల్ను గెలుచుకున్నారు. మిస్ ఇండియా అడ్లైస్ కాస్టెలినో ఈ టైటిల్కు...
సూర్యాపేటలో రెమ్డెసివియర్ బ్లాక్ దందా.. ముఠా అరెస్ట్
సూర్యాపేట : రెమిడెసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని డిఎస్పీ మోహన్కుమార్ తెలిపారు. సోమవారం సూర్యపేట పట్టణ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
లైంగిక దాడి కేసులో తరుణ్తేజ్పాల్పై 19న తీర్పు
న్యూఢిల్లీ: తెహెల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్తేజ్పాల్ కేసులో తీర్పును గోవాలోని సెషన్స్ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. 2013లో గోవాలోని ఓ హోటల్లో తనపై తేజ్పాల్ లైంగికదాడికి...
అంబర్పేటలో గుర్తుతెలియని వ్యక్తి హత్య..
మనతెలంగాణ/హైదరాబాద్: గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో కొట్టి చంపిన సంఘటన నగరంలోని అంబర్పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేట పిఎస్ పరిధిలోని మక్రమ్ హోటల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తిని బండరాళ్లతో కొట్టి...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
అమెరికాలో సిక్కు యువకుడిపై సుత్తితో దాడి
న్యూయార్క్ : అమెరికాలో జాతి విద్వేషం ఆగడం లేదు. దానికి ఉదాహరణగా ఏప్రిల్ 26 న నల్లజాతీయుడొకరు సిక్కు యువకునిపై సుత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో ఆ నల్ల జాతీయుడు నువ్వంటే...
ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు
ఒకే రకమైన దారుణ దుర్ఘటనలు తలదాచుకోడానికి వెళ్లే చెట్టే అగ్గిపిడుగై విరుచుకుపడి బతుకులను అదే పనిగా బలి తీసుకుంటూ ఉండడం, ప్రాణ రక్షణ వ్యవస్థలే ఊపిరులను పదేపదే కబళించడం అత్యంత ఆందోళనకరం. ముంబై...
పాక్లో పేలిన కారు బాంబు: నలుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలోని సెరెనా లక్సరీ హోటల్ పార్కింగ్ స్థలంలో గురువారం ఉదయం కారు బాంబు పేలింది. ఈ బాంబు పేలుళ్లలో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా 12...
శశి థరూర్పై అభియోగాల నమోదుపై తీర్పు రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్పై అభియోగాల నమోదుకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు...
ఒత్తిడిని దీటుగా ఎదుర్కొంటారు: సౌరవ్ గంగూలీ
కోల్కతా: విదేశీ క్రికెటర్లతో పోల్చితే మానసిక ఆరోగ్య సమస్యలను భారత ఆటగాళ్లు మరింత మెరుగ్గా ఎదుర్కొంటారని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్ ఆడడం ఎవరికైనా చాలా...