Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
పెరిగిన పాల సేకరణ ధరలు
లీటర్ గేదె పాలపై రూ.4.68, ఆవుపాలపై రూ.2.88 ధర పెంపు
పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమలు
పెరిగిన పాల సేకరణ ధరలు
(మొదటిపేజీ తరువాయి )
ధరలను మీడియాకు వెల్లడించారు. లీటరకు గేదె పాలపైన...
అల్లం పద్మ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సిఎం...
చిరుధాన్యాలతో ప్రజలకు ఆరోగ్యకరమైన పోషకాహారం
ఎన్ఐఆర్డితో ఎంఒయు కుదుర్చుకున్న ఐఐఎంఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ ప్రజలకు ఆరోగ్యవంతమైన పోషకాహారం అందిచాలన్నది లక్షంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. మంగళవారం నాడు రాజేంద్రనగర్...
పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరయిన పొన్నం
మన తెలంగాణ/హైదరాబాద్: పరువునష్టం కేసులో సూర్యాపేట అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం హాజరయ్యారు. స్కాలర్ షిప్ కుంభకోణంలో.. మంత్రి జగదీష్ పాత్ర ఉందని అప్పట్లో...
కొంపల్లి ఐటి పార్కు సమగ్రాభివృద్ధికి కృషి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐటి శాఖ మంత్రి కెటిఆర్ చొరవతో ఉత్తర హైదరాబాద్లో గేట్ వే ఐటి పార్క్ విశేష వృద్ధిని సాధించడం ఖాయమని కొంపల్లి ఐటి ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ (కైటియా) అధ్యక్షులు,...
పిఆర్సి బకాయిలపై సవరణ జిఓ విడుదల
మనతెలంగాణ/ హైదరాబాద్: గత ఏప్రిల్ 2021 నుంచి కొత్త పిఆర్సి నగదు చెల్లింపులకు ప్రభుత్వం అంగీకరించి, జూన్ నెల నుంచి మాత్రం పెరిగిన వేతనాలను చెల్లిస్తున్నారు. గత ఏప్రిల్, మే ( రెండు...
పెరుగుతున్న ఎండలు…
52 మిలియన్ యూనిట్లుకు చేరుకున్న విద్యుత్ డిమాండ్
ఈ సంవత్సరం 80 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం
డిమాండ్కు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
మనతెలంగాణ, సిటీబ్యూరో: రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతోంది. గత...
బిసి హాస్టల్ విద్యార్థుల ధర్నా, ముట్టడి
మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంపుతో పాటు పిజి, డిగ్రీ కోర్సులు చదివే బిసి విద్యార్థుల పూర్తి ఫీజులు మంజూరు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్....
‘ అమ్మ’ అస్తమయం
హైదరాబాద్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి, మహిళా జెఎసిలో చురుకైన పాత్ర పోషించి, ఉస్మానియా విద్యార్థుల ఆకలి తీర్చి అమ్మల సంఘం అధ్యక్షురాలు గా కొనసాగిన అల్లం పద్మ అస్వస్థతతో కన్నుమూశారు....
బయ్యారం ఉక్కు ఇవ్వాల్సిందే: ఎంపి కవిత
హైదరాబాద్: విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వాల్సిన భాద్యత కేంద్రంపై ఉందని ఎంపి కవిత తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్ నుంచి కవిత మీడియాతో మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ...
బిజెపిది తుక్కు సంకల్పం: పువ్వాడ
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మంగళవారం పువ్వాడ మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది కానీ... తెలంగాణకు వచ్చిందేమీ...
విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదు: నామా
హైదరాబాద్: ఇన్నేళ్లుగా విభజన హామీలను కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ఎంపి నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు నెరవేర్చాలని సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర...
పాలకులకు లెక్క(లు)లేని బిసిలు!
ప్రపంచంలో ఏ దేశంలోలేని కులవ్యవస్థ మన దేశంలోనే ఉన్న ది. వేల ఏళ్లుగా దేశంలోని క్రింది కులాలు ఎన్నోరకాల అన్యాయాలకు, అసమానతలకు గురవుతూనే ఉన్నారు. కుల చైతన్య- అభివృద్ధి ద్వారానే కులరహిత సమాజం...
రోహిత్ కెప్టెన్సీ అదరహో..
మన తెలంగాణ/క్రీడా విభాగం: రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే టీమిండియా అటు వన్డేల్లో, ఇటు టి20లలో క్లీన్స్వీప్ చేసింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై సోషల్...
‘బంగారు భారత్’ నిర్మిస్తా… దీవించండి
దేశాన్ని అమెరికా కంటే గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలనే ఆ దిశగా సాగడం లేదు. అందుకే సమూల మార్పు కోసం ఢిల్లీ బయల్దేరుతున్నా. మీ అందరి ఆశీస్సులు...
రేపు మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
ఏర్పాట్లను పరిశీలించిన
మంత్రి
రిజర్వాయర్లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు పూర్తి
రేపు జాతికి అంకితం చేయనున్న సిఎం కెసిఆర్
ఈ సీజన్లో 17టిఎంసిల గోదావరి జలాలు నిల్వ
2023 జూన్నాటికి 50టిఎంసిలకు ప్రణాళిక
మనతెలంగాణ/హైదరాబాద్: కరువు నేలపైకి...
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
విపక్షాలను కలిపే శక్తి కెసిఆర్కు ఉంది
శివసేన ఎంపి సంజయ్ రౌత్
కె.చంద్రశేఖర్ రావు చాలా కష్టపడి పనిచేసే నాయకులు జీవితంలో
ఎన్నో పోరాటాలు చేశారు అందరినీ కలుపుకొని వెళ్లగల సామర్థం
ఉంది ఉద్ధవ్ థాక్రేలతో పాటు ఇతర రాజకీయ...
త్వరలో వివిధ రాష్ట్రాల్లో బిసి కమిషన్ పర్యటన
మనతెలంగాణ/ హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల కమిషన్ సభ్యులు వివిధ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరిపేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర,...
ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు
ప్రభుత్వ పథకాలపై సమ్మేళనాలను, పోటీలు నిర్వహించాలి
తెలంగాణ సాంస్కృతిక శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాకారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటుకు పూర్తి...