Saturday, April 27, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.53 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత

- Advertisement -
- Advertisement -

Seizure of drugs worth Rs 53 crore at Shamshabad airport

 

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ మొత్తంలో విలువ చేసే మాదకద్రవ్యాలను ఓ మహిళ వద్ద నుంచి ఎయిర్ పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రూ.53 కోట్లు విలువ చేసే 8 కిలోల హెరాయిన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దోహా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన మహిళ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో డిఆర్ఐ అధికారులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా కరోల్ గా గుర్తించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News