Friday, May 17, 2024

వ్యక్తికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం రైల్వే పట్టాలపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాందెడ్ జిల్లా మహారాష్ట్రలోని కర్కెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రైలు పట్టాల కింద కాళ్లు విరిగి పడిపోయి ఉన్నాడు. చికిత్స కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News