Saturday, April 27, 2024

రాజ్యసభ నుంచి 12 మంది ఎంపిలపై సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

Suspension of 12 MPs from Rajya Sabha

న్యూఢిల్లీ: రాజ్యసభలో 12 మంది ఎంపిలపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. గత వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ చైర్మన్ ను కించపరిచారనే కారణంతో సస్పెన్షన్ విధించినట్టు రాజ్యసభ కార్యాలయం పేర్కొంది. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ ఉంటుందని తెలిపింది. సస్పెన్షన్ కు గురైన వారిలో కరీం(సిపిఎం), ఫూలో దేవి, నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్), అనిల్ దేశాయ్, ప్రియాంక చతుర్వేది(శివసేన)డోలా సేన్ (టిఎంసి) నేతలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News