Friday, April 26, 2024

టీమిండియా 234 డిక్లేర్డ్

- Advertisement -
- Advertisement -

కాన్పూర్: గ్రీన్ పార్క్‌లో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. భారత జట్టు 81 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. భారత్ జట్టు 283 పరుగుల ఆధిక్యంలో ఉంది.  శ్రేయస్ అయ్యర్ (65), వృద్ధిమాన్ సాహా (61 నాటౌట్)  హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత్ బ్యాట్స్‌మెన్లలో  రవీచంద్రన్ అశ్విన్(32), అక్షర పటేల్ (28 నాటౌట్), ఛటేశ్వరా పుజారా(22), మయాంక్ అగర్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (01), అజింక్య రహానే (04), రవీంద్ర జడేజా(0) పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్, సౌతీ  చెరో మూడు వికెట్లు పడగొట్టగా అజాజ్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

 భారత జట్టు తొలి ఇన్నింగ్స్: 345

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 296

భారత జట్టు రెండో ఇన్నింగ్స్: 234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News