- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. రోజు రోజు వైరస్ ఉధృతి తగ్గుతోంది. గత 24 గంటల్లో 661 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృత్యువాతపడ్డారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.57 లక్షలకు చేరుకోగా 1404 మంది మృతి చెందారు. కరోనా వైరస్ నుంచి 2.4 లక్షల మంది కోలుకోగా 15 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 48.74 లక్షల మది కరోనా టెస్టులు చేశారు.
- Advertisement -