Monday, April 29, 2024

రాష్ట్రంలో కొత్తగా 49 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 49 fresh Corona Cases

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 13,627 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…39 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,92,997కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 28 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,88,488 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.43 శాతంగా నమోదైంది. మరో 386 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 49 fresh Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News