Monday, April 29, 2024

బాధితులకు మంత్రి పరామర్శ

- Advertisement -
- Advertisement -

వనపర్తి : హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దమందడి మ ండలం జగత్‌పల్లికి చెందిన సుధాకర్ రెడ్డి, వనపర్తి మండలం నాగమ్మ తం డాకు చెందిన గమ్సీ, కడుకుంట్లకు చె ందిన నాగన్నలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఆసుపత్రికి చేరుకుని వారి ని పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News