Saturday, April 27, 2024

మార్కెట్లోకి టొయొటా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ లగ్జరీ కారు

- Advertisement -
- Advertisement -

Toyota

 

మన తెలంగాణ/ హైదరాబాద్ : టొయొటా కిర్లోస్కర్ మోటార్(టికెఎం) బుధవారం సరికొత్త సెల్ఫ్‌చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు వెల్‌ఫైర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సిబియు రూపంలో ప్రవేశపెట్టిన వెల్‌ఫైర్ ధర రూ.79.5 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో 7- సీట్ల విలాసవంతమైన మినీవ్యాన్, ఉద్గారాలను నియంత్రించడానికి హైబ్రిడ్ బ్యాటరీ ఈ వాహనం ప్రత్యేకత. తక్కువ ఇంధన వినియోగం, కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో స్ట్రాంగ్ వెహికిల్‌గా వచ్చింది. కంపెనీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 6 లక్షళ యూనిట్లకు పైగా విక్రయించింది.

 

Toyota to launch Hybrid electric luxury car to market
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News