Saturday, April 27, 2024

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు…

- Advertisement -
- Advertisement -

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News