Friday, April 26, 2024

కోవిడ్ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న అత్యాచార నిందితులు

- Advertisement -
- Advertisement -

భోపాల్: కరోనా సోకిన అత్యాచార నిందితులు ఆస్పత్రిని తప్పించుకున్న సంఘటన మధ్య ప్రదేశ్ లోని శాంట్నా జిల్లాలోని చిత్రకూట్ లో జరిగింది. రాజు, బ్రిజ్ లాల్ అనే ఇద్దరు వ్యక్తలు అత్యాచారం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ నిందితులకు కరోనా వైరస్ సోకడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో కిటీకిలో నుంచి దూకి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అంకిత్ మిట్టల్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News