Sunday, May 12, 2024

ప్రజాసమస్యలపై పోరాటం :సోనియా

- Advertisement -
- Advertisement -

Congress leaders must fight on public issues

 

న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం సంక్లిష్టంలో పడిందని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలు పోరాటం సాగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ అధికార ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ఈ వివరాలను ట్వీట్ చేశారు. బీహార్ శాసనసభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News