- Advertisement -
ఖాట్మాండూ: నేపాల్ లోని సింధూపాల్ చౌక్ జిల్లాలలో శనివారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడడంతో 12 మంది గల్లంతయ్యారు. నేపాల్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడి 18 ఇళ్లు నేలమట్టమయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు రెస్య్కూ టీమ్ లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -