Saturday, April 27, 2024

179 మందికి తహసీల్దార్‌లుగా పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

179 TS Revenue employees promoted as Tehsildar

179 మందికి తహసీల్దార్‌లుగా పదోన్నతులు

జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్: రెవెన్యూ శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన 179 మంది తహసీల్దార్‌లను జిల్లాలకు కేటాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ సోమేష్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ 5 పరిధిలో 87 మంది జోన్ 6 పరిధిలో 92 మందికి పదోన్నతులు పొందారు. వీరందరిని ఆయా జోన్‌లకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు.

179 TS Revenue employees promoted as Tehsildar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News