Sunday, April 28, 2024

మల్కాజ్ గిరిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

three killed in road accident at Jadcherla

హైదరాబాద్: మల్కాజ్ గిరి చర్లపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయంత్రం స్కూల్ ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

2 Child killed in Road Accident in Malkajgiri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News