Wednesday, May 8, 2024

ఎపిలో కొత్తగా 2,252 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2252 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 15 మంది మృతి చెందారు. తాజాగా మరో 2,440 మంది బాధితులు కోలుకున్నారు. ఆంధ్రలో ప్రస్తుతం 22,155 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2252 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News