Saturday, April 27, 2024

భారత్ లో కొత్తగా 38,164 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

38164 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడోతుంది. గత 24 గంటల్లో 38,164 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 499 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3.11 కోట్లకు చేరుకోగా మృతుల సంఖ్య 4,14,108 చేరుకుంది. కరోనా నుంచి 3.03 కోట్ల మంది కోలుకోగా 4.21 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 44.54 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. దేశంలో 40.64 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News