Thursday, May 9, 2024

కూలిన మూడంతస్థుల భవనం…. ఇద్దరు మృతి… ఆరుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

Two Members dead in Three store building collapsed

ఛండీఘఢ్: మూడంతస్థుల భవనం కూలిపోయిన సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగింది. ఖవేశ్పూర్ గ్రామంలో మూడంతస్థుల భవనం కూలిపోవడంతో ఎనిమిది మంది శిథిలాల కింద ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని రెండు మృతదేహాలను బయటకు తీశారు. మరో ఆరుగురు శిథిలాల కింద ఉన్నట్టు గుర్తించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ కమిషనర్ యాస్ గార్గ్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News