Monday, April 29, 2024

35 రోజుల్లోనే మద్యప్రదేశ్ నుంచి 44 కొత్త విమాన సర్వీస్‌లు

- Advertisement -
- Advertisement -

44 new flights from Madhya Pradesh in 35 days

ఇండోర్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 35 రోజుల్లోనే మధ్యప్రదేశ్ నుంచి 44 కొత్త విమాన సర్వీసులను ప్రారంభింప చేశానని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ప్రస్తుతం జబల్పూర్ నుంచి ముంబై, పుణె, సూరత్, హైదరాబాద్, కోల్‌కతాకు విమానాలు ఎగురుతున్నాయన్నారు. ఆగస్టు 20 నుంచి జబల్పూర్ నుంచి ఢిల్లీ , ఇండోర్‌లకు కూడా సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇండోర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

44 new flights from Madhya Pradesh in 35 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News