Monday, April 29, 2024

2022 ఏప్రిల్‌లో 5జి స్పెక్ట్రమ్ వేలం

- Advertisement -
- Advertisement -

5G spectrum auction in April 2022

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది (2022) ఏప్రిల్ మే నెలల్లో 5జి టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) 5జి వేలం వివరాలను ప్రకటిస్తుందని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది పూర్తవుతుందని అన్నారు. ఆ తర్వాత 5జి స్పెక్ట్రమ్ వేలం ఉంటుందని టెలికామ్ మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News