Monday, April 29, 2024

ఇంగ్లాండ్-ఇండియా జట్ల మధ్య ఐదో టెస్టు రద్దు

- Advertisement -
- Advertisement -

మాంచెస్టర్: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది. టీమిండియా శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇసిబి వెల్లడించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో ముందంజలో ఉంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా సోకిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News