Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 8503 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

8503 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గురువారం ఒక్క రోజే 8503 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నకాగా 624 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 3.46 కోట్లకు చేరుకోగా 4,74,735 మంది చనిపోయారు. దేశం వ్యాప్తంగా 131 కోట్లు డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 94,943 మంది చికిత్స తీసుకుంటున్నారు. 74.5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News