Sunday, April 28, 2024

వైన్ షాపుల వద్ద బారులు తీరిన మందుబాబులు

- Advertisement -
- Advertisement -

Huge crowd outside wine shops in telangana

హైదరాబాద్: తెలంగాణలో రేపట్నుంచి లాక్ డౌన్ దృష్ట్యా మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. హైదరబాద్ సహా జిల్లాల్లో మద్యం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం ప్రజలు గూమిగూడారు. లక్డీకాఫూల్, నారాయణగూడ, ఇందిరాపార్క్, బంజారాహిల్స్, ఫిలింనగర్, చైతన్యపురి, హయత్ నగర్, సికింద్రబాద్, బోలక్ పూర్, కావాడిగుడ, గాజులరామారం, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ మందుప్రియులు బారులుతీరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News