Friday, May 17, 2024

జైపూర్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Gold worth Rs 24 lakh Seized at Jaipur Airport

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.24 లక్షల విలువైన ఐదు బంగారం బిస్కెట్లను గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు తెలిపారు.

Gold worth Rs 24 lakh Seized at Jaipur Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News