Thursday, May 16, 2024
Home Search

ప్లాస్మాథెరపీ - search results

If you're not happy with the results, please do another search
Plasma Therapy treatment for Delhi Health Minister

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి ప్లాస్మాథెరపీ చికిత్స

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో బాధపుడుతున్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (55) కు ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మాథెరిపీ చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్...

గాంధీ ఆస్పత్రిలో రేపటి నుంచి ప్లాస్మాథెరపీ

హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి ప్లాస్మా థెరిపీ చికిత్స అందించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న 15మంది ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గాంధీ వైద్యులు వారి నుంచి...

ప్లాస్మాథెరపీ ప్రమాదకరం

  నిర్ధారణ కాకుండా అనుసరించడం కరోనా బాధితుడి ప్రాణాలకే ప్రమాదం కేంద్రం స్పష్టీకరణ న్యూఢిల్లీ: కరోనా సోకిన వారికి వ్యాధి నయం చేసేందుకు పలు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా అనుసరిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన...

ప్లాస్మాథెరపీపైనే ఆశలు

  నెలరోజుల గడిచిన రోగులపై తగ్గని కరోనా ప్రభావం చికిత్సను ప్రారంభించేందుకు వైద్యులు ఏర్పాట్లు దీనికోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కమిటీ నియమాకం కమిటీ ఎంపిక చేసివారికే ప్లాస్మాథెరెపీ చికిత్స మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా వైరస్ నుంచి...

నిపుణుల సలహా మేరకు ప్లాస్మాథెరపీపై ఆలోచిస్తాం: మంత్రి ఈటల

  ప్లాస్మాథెరఫీకి అనుమతి ఇవ్వాలని మంత్రిని కోరిన విర్కో బయోటెక్ సంస్థ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్సపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు....
Coronavirus may Control in September: TS Health Officials

సెప్టెంబర్‌లో కళ్లెం

వచ్చే నెలలోనే రాష్ట్రంలో అదుపులోకి కరోనా ఈ నెలాఖరు వరకు జిహెచ్‌ఎంసిలో నియంత్రణలోకి.. వైరస్ సోకినా రెండు వారాల్లో కోలుకోవచ్చు, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు జిల్లా స్థాయిలోనూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం 18వేల...
129 New Corona Cases Reported in Telangana

మూడు వేలు దాటిన కరోనా కేసులు

  వందకు చేరువలో మరణాలు కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ జిహెచ్‌ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్...

గాంధీలో ప్లాస్మా సేకరణ

   ఇద్దరి నుంచి తీసుకున్న వైద్యులు ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారమే ప్రాణపాయం ఉన్న కరోనా రోగులకే ప్లాస్మా ప్రక్రియ : గాంధీ సూపరింటెండెంట్ వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆసుప్రతిలో ప్లాస్మాథెరపీ ట్రయల్ విధానం ప్రారంభమైంది....

ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్

  న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...

కేసులు తగ్గుతున్నాయి

ప్లాస్మాథెరఫీకి అనుమతి వచ్చింది కొత్తగా 13 కేసులు, 29 మంది డిశ్చార్జ్ 983కు చేరుకున్న కొవిడ్ బాధితుల సంఖ్య కొన్ని కుటుంబాలతోనే అత్యధిక కేసులు మీడియా సమావేశంలో మంత్రి ఈటల మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్లాస్లాథెరఫీకి అనుమతి...

ప్లాస్మా థెరపీ సక్సెస్.. ఢిల్లీలో కోలుకున్న కరోనా బాధితుడు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నివారించడంలో భాగంగా ప్రవేశపెట్టిన ప్లాస్మా చికిత్స సత్ఫలితాలనిస్తోంది. వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కాగా ఢిల్లీలో తొలి విజయం నమోదైంది. 49 ఏళ్ల...

Latest News