Home Search
భారత్-చైనా - search results
If you're not happy with the results, please do another search
భారత్-చైనా సరిహద్దులో విషాదం.. 16 మంది జవాన్లు మృతి
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. చాటేన్ నుంచి తంగూకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సిక్కింలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16...
భారత్-చైనా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?
ప్రధాని వివరణకు సిపిఐ డిమాండ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుపై జరుగుతున్న తాజా పరిణామాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండు చేశారు. లడఖ్లోని...
13వ విడత భారత్-చైనా కోర్ కమాండర్స్ భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చర్చించేందుకు భారత,చైనా సైనిక జనరల్స్ ఆదివారం భేటీ అయ్యారు. లడఖ్లోని నియంత్రణ రేఖకి చైనా వైపున మాల్డో బోర్ట్ పోస్టు వద్ద ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి...
బలగాల ఉపసంహరణపై భారత్-చైనా 11వ విడత సైనిక స్థాయి చర్చలు
11వ విడత సైనిక స్థాయి చర్చలు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ తదితర కీలక ప్రదేశాలలో నిస్సైనికీకరణకు సంబంధించి భారత్, చైనా మధ్య 11వ విడత సైనిక స్థాయి చర్చలు...
భారత్-చైనా మధ్య కాల్పులు
ఢిల్లీ: తూర్పు లడ్డాక్లోని సరిహద్దుల వెంట భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. భారత్ మొదటగా కాల్పులు జరపడంతో చైనా కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా ఆర్మీ...
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని
లండన్: భారత్-చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...
భారత్-చైనా హింసాత్మక ఘర్షణ
కల్నల్ సహా 20 మంది మృతి
పరస్పరం బాహాబాహీ
అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి
పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష
45 ఏళ్ల తరువాత జగడం
చైనా సైనికులు ఆరుగురు మృతి?
న్యూఢిల్లీ/లడఖ్: భారత్-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి
హైదరాబాద్ః లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
నేడు భారత్-చైనా అధికారుల చర్చలు
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా శనివారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య తొలి విడత చర్చలు ప్రారంభం కానున్నాయి....
ఉయ్ఘర్ ముస్లింలపై తొలిసారి గళం విప్పిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు....
అదృశ్యమైన కార్మికుల్లో ఏడుగురు అడవుల్లో లభ్యం
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లోని ఒక రోడ్డు నిర్మాణ ప్రదేశం నుంచి అదృశ్యమైన 19 మంది కార్మికులలో ఏడుగురి ఆచూకీ ఒక అటవీ ప్రాంతంలో లభించినట్లు సీనియర్ అధికారి ఒకరు శనివారం తెలిపారు. కురుంగ్...
రేజంగ్ లా వద్ద అమర జవాన్లకు రాజ్నాథ్ నివాళులు
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లోని రేజంగ్ లా వద్ద పునరుద్ధరించిన యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. 59 సంవత్సరాల క్రితం చైనా సైన్యంతో వీరోచితంగా తలపడుతూ...
చైనా అధ్యక్షుని టిబెట్ సందర్శన
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు పట్టణంలో జిన్పింగ్
బీజింగ్: భారత్ భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్కు సమీపంలోని టిబెట్ సరిహద్దు పట్టణం నియంజిని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అధ్యక్ష హోదాలో మొట్టమొదటిసారి సందర్శించారు. బుధవారం నియంజి...
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
ఐఐఎఫ్ చీఫ్ భదౌరియా వెల్లడి
హైదరాబాద్: భారత వాయు సేన(ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి 36 రఫేల్ యుద్ధ విమానాలు 2022లో చేరతాయని ఐఎఎఫ్ ప్రధానాధికారి ఆర్కెఎస్ భదౌరియా...
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
గల్వాన్ లోయకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సును కూడా..
మే-జూన్లో సందర్శనకు నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్-చైనా సైనిక దళాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సును...
ఇండో-చైనా సరిహద్దు సమీపంలో 100 గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదన
డెహ్రాడూన్: భారత్-చైనా సరిహద్దులకు సమీపంలోని సుమారు 100 గ్రామాలలో వలసలను నివారించి, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అంతర్జాతీయ సరిహద్దు అభివృద్ధి కార్యక్రమం కింద ఈ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ఉత్తరాఖండ్ ప్రభుత్వం...
ఆరో రౌండ్ మిలిటరీ చర్చల్లో కొండల వద్ద ఉద్రిక్తతలపై దృష్టి
సంప్రదింపుల కొనసాగింపునకు భారత్-చైనా అంగీకారం
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై చైనాభారత్ మధ్య ఆరో రౌండ్ మిలిటరీస్థాయి చర్చలు ముగిశాయి. 14 గంటలపాటు సాగిన ఈ చర్చ ల్లో తూర్పు లడఖ్లోని...
గత 6నెలల్లో చైనా నుంచి చొరబాట్లు జరగలేదు..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు...
గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..
న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...