Saturday, May 4, 2024
Home Search

వలస కార్మికుల - search results

If you're not happy with the results, please do another search
Mamata Banerjee warns migrant workers

వలస కార్మికులకు మమత బెనర్జీ హెచ్చరిక

కోల్ కతా: ఈద్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు వచ్చిన వలస కార్మికులు ఓటేయకుండా వెళితే వారికే నష్టమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. ముర్షీదాబాద్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ...

కశ్మీరులో రోడ్డు ప్రమాదం..10 మంది వలస కార్మికుల మృతి

జమ్మూ కశ్మీరులోని శ్రీనగర్-జమ్మూ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఒక పాసింజర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, శుక్రవారం తెల్లవారుజామున 1.30...

జెసిబి దూసుకెళ్లి ముగ్గురు వలస కార్మికుల మృతి

రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో జెసిబి వాహనం దూసుకెళ్లి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు వలస కార్మికులు మరణించారు. మృతులను విష్ణు(26), శివరాం(28), బలరాం(30)గా గుర్తించారు. నీలవంజి గ్రామంలో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన...
Indian Migrant Workers returned from ECR Countries

ఇసిఆర్ దేశాల నుంచి 4 లక్షల మంది భారత వలస కార్మికుల తిరిగిరాక

న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కాలం.. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో మొత్తం 4,23,559 మంది భారతీయ వలస కార్మికులు ఇసిఆర్ దేశాల నుంచి వలస వచ్చారని, వీరిలో సగానికి పైగా...
One Member dead in Terror attack in Jammu kashmir

వలస కార్మికులపై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి

శ్రీనగర్ : వలస కార్మికులపై తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందిన సంఘటన జమ్మూ కశ్మీర్‌లో బుద్గాం జిల్లాలో జరిగింది. బీహార్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు పనులు చేస్తుండగా వారిపై...

వలస కార్మికుల జాబితా?

  వలస కార్మికుల జాతీయ జాబితాను ఇంకా సిద్ధం చేయనందుకు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహించడాన్ని హర్షించకుండా ఉండలేం. జాతీయ స్థాయి అవ్యవస్థీకృతరంగ కార్మికుల వివరాలతో కూడిన జాబితా తయారు చేయాల్సిందిగా 2018లోనే ఆదేశించగా...
Sonu Sood offers help to 400 migrants families workers

400 వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చాడు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు...
PM Modi to launch Garib Kalyan Yojana scheme on Jun 20

వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం

న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
3.75 lakh Migrant workers returned to Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌కు తిరిగి వచ్చిన 3.75 లక్షల మంది వలస కార్మికులు

  రాయపూర్ : లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులు, ఇతరులు ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మంది తమ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం...

వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు

  జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...

వలస కార్మికుల రైళ్లను బెంగాల్ అనుమతించడంలేదు: హోంమంత్రి అమిత్‌షా

  న్యూఢిల్లీ: బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తమ రాష్ట్రంలోనికి వలస కార్మికుల రైళ్లను అనుమతించడంలేదని కే్రంద హోంశాఖమంత్రి అమిత్‌షా తెలిపారు. వలస కార్మికుల పట్ల బెంగాల్ ప్రభుత్వ నిర్ణయం అన్యాయమని ఆయన విమర్శించారు. ఈమేరకు...
Migrant-Workers, Migrant Workers Evacuation in India

లక్షమంది వలస కార్మికుల తరలింపు

115 ప్రత్యేక రైళ్లలో వారి సొంత రాష్ట్రాలకు చేర్చాం : రైల్వే న్యూఢిల్లీ : లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న వలస కార్మికుల కోరిక నెరవేరుతోంది....

వలస కార్మికుల నుంచి ఛార్జి వసూలుపై అఖిలేష్ ధ్వజం

  లక్నో : ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను తరలించడానికి ఛార్జి వసూలు చేయడంపై కేంద్రం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాల తీరుపై సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ధ్వజమెత్తారు. స్వస్థలాలకు వెళ్లడానికి...

వలస కార్మికులు, విద్యార్థుల తరలింపునకు ‘శ్రామిక్ స్పెషల్ ’రైళ్లు

  కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం ఆయా రాష్ట్రాలు, రైల్వే శాఖ సమన్వయంతో ఏర్పాటు మేడే తొలి రోజే ఆరు ప్రత్యేక రైళ్లు మరిన్ని రైళ్లు నడిపే అవకాశం మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: ఈ నెల 3న ముగియనున్న దేశవ్యాప్త...

గల్ఫ్ వలస కార్మికులకు సహాయం

  దుబాయ్‌లో 100 మందికి నిత్యావసర సరుకుల అందచేత టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల దాతృత్వం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవడానికి టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్...
Oparate more Special trains for Transportation of Migrant workers

వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు

  రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....

సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చేయాల్నిదంతా చేస్తాం:గడ్కరీ

ఉత్తర కాశి: ఉత్తర కాశిలోని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, సొరంగంలోని కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆత్మస్థైర్యం చెక్కుచెదరకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కేంద్ర...

తెలంగాణను సాధించిన ఘనత సింగరేణి కార్మికులదే:రేవంత్ రెడ్డి

గోదావరిఖని: తమ ఇంట్లో వండుకునేందుకు తిండి లేకపోయినా పస్తులుండి సకల జనుల సమ్మెతో తెలంగాణ సాధించిన ముమ్మాటికీ సింగరేణి కార్మికులదేనని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలోని జవహార్ లాల్ నెహ్రు...

కశ్మీరులో యుపి వలస కార్మికుడిని హతమార్చిన ఉగ్రవాదులు

జమ్మూ: దక్షిణ కశ్మీరులోని పుల్వామాలో సోమవారం రాష్ర్టేతరుడైన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. మృతుడిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముకేష్‌గా గుర్తించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వలస కార్మికుడిని ఉగ్రవాదులు...
Telangana BSP promises smartphones washing machines

మహిళా కార్మికులకు స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు

హైదరాబాద్: తెలంగాణలో మహిళా కార్మికులు, రైతులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్ మెషీన్లు అందిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హామీ ఇచ్చింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం మంగళవారం మేనిఫెస్టోను...

Latest News