Monday, April 29, 2024

విద్యార్థుల చదువులపై రాజకీయం చేయడం సరికాదు పవన్…

- Advertisement -
- Advertisement -

అమరావతి: నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైలుకు వెళ్తున్నారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తండ్రి దుర్మార్డుడైనా ప్రేమించాల్సిందే, గౌరవించాల్సిందేనా?, టిడిపి నేత లోకేష్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లోకేష్ ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏ విషయంపైనా అవగాహన లేదని, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియాంలో చదివితే తప్పా? అని అంబటి ప్రశ్నించారు. పవన్ విద్యార్థుల చదువులపైనా రాజకీయం చేయడం సరికాదని అంబటి చురకలంటించారు. వ్యవస్థలను మేనేజ్ చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News