Friday, May 3, 2024

పిఆర్సీపై ఎపి ప్రభుత్వానికి డెడ్ లైన్..

- Advertisement -
- Advertisement -

AP Govt issued Orders on Arya Vysyas Satram

అమరావతి: పిఆర్సిపై ఎపి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎపిజెఏసి చైర్మన్ మాట్లాడుతూ.. ”పిఆర్సిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం. ఈనెల 27లోగా అన్ని సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తాం. అనంతరం మా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వడం లేదు. పిఆర్సీ నివేధికపై సిఎస్ ఇచ్చిన హామీకే విలువలేదు” అని పేర్కొన్నారు.

AP Govt Employees Unions Deadline to govt on PRC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News