Monday, April 29, 2024

నేపాల్ పై విజయం.. సెమీఫైనల్ కు భారత్

- Advertisement -
- Advertisement -

ఆసియా క్రీడలు 2023లో భాగంగా నేపాల్‌ జట్టుతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. నేపాల్ జట్టుపై 23 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ సెమీఫైనల్ కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ సెంచరీ సాధించగా, శివమ్ దూబే(25), కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్(25), రింకూ సింగ్(37)లు రాణించారు. అనంతరం 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 179 పరుగులకే పరిమితమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News