- Advertisement -
కరోనా లాక్డౌన్ మూలంగా ఇబ్బందుల పాలవుతున్న పేదలను ఆదుకోవడానికి పలువురు సినీ స్టార్లు ముందుకొస్తున్నారు. వారికి నిత్యావసర వస్తువులను అందజేస్తూ ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ బాలకృష్ణ హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వికలాంగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ “కరోనా లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలి. ఇంట్లో ఉంటేనే ప్రజలు సురక్షితంగా ఉంటారు”అని అన్నారు.
Balakrishna Essentials were provided for disabled
- Advertisement -